పదవ తరగతి ఉత్తీర్ణులకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ బీసుల లావణ్య రాజేష్
న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాల లో మంచి మార్కుల తో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…
