Yadadri Bhuvanagiri: యువ పారిశ్రామికవేత్తలకు టీ-ప్రైడ్ ప్రోత్సాహం
12 మందికి రూ. 35 లక్షల రాయితీ మంజూరు పారిశ్రామిక రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి అదనపు కలెక్టర్ భాస్కరరావు న్యూస్ డెస్క్ : యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, తామే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని యాదాద్రి…
