Narsampet: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి
• నర్సంపేటలో సీపీఎం ధర్నా • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ న్యూస్ డెస్క్ : నర్సంపేటలో రైతుల సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.…
