Category: Andhra Pradesh

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

“భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు“ ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తో బాటు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర,…

Srikalahasti: వెలుగు సంఘమిత్రులకు సెల్ ఫోన్లను పంపిణీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి బృందం

న్యూస్ డెస్క్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం మా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నేడు వెలుగు సంఘమిత్రులకు సెల్ ఫోన్లను పంపిణీ చేసే శుభ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు మరియు…