Author: telanganaexpress

తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్

• కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి‌తో మర్యాదపూర్వక భేటీ.. పద్మశాలి వర్గాల్లో హర్షం న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజంలో నూతన ఉత్తేజం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ప్రముఖ…

Narsampet: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

• నర్సంపేటలో సీపీఎం ధర్నా • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ న్యూస్ డెస్క్ : నర్సంపేటలో రైతుల సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.…

Hanumakonda: పేషెంట్ల దాహార్తి తీర్చేందుకు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం

న్యూస్ డెస్క్ : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు హనుమకొండ బస్టాండ్ వెనుక గల కాకాజీ కాలనీలో అభయ హాస్పిటల్ వారి సౌజన్యంతో థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు…

Warangal: వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై చెక్ డ్యాం మరమ్మత్తు పనులకు శంకుస్థాపన

• ఎమ్మెల్యే నాగరాజు కృషితో నియోజకవర్గ అభివృద్ధిలో వేగం • ఎంపీ నిధులతో ఇప్పటికే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు • ప్రతి ఏడాది వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.50-60 లక్షల నిధులు కేటాయింపు ప్రజా పాలన – ప్రగతి…

కచ్‌కు డైరెక్ట్ రైలు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం

• ఆర్. కృష్ణయ్య కు వినతి పత్రం అందజేసిన రితీష్ జాగిర్ధర్ న్యూస్ డెస్క్ : ప్రాణి మిత్ర రమేష్ జాగీర్దార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆయన నివాసంలో కలిసి, హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి…

Warangal: శివనగర్‌లో అధ్వాన్నంగా మారిన నాలాలు.. గులాబీ పూలతో నిరసన

శివనగర్ 35వ డివిజన్‌లో నాలాల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై నిరసనగా గులాబీ పూలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.

జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాంపెల్లి లింగమూర్తికి ఘన సన్మానం

న్యూస్ డెస్క్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన “పద్మశ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” అందుకోవడంతో ఆయనకు పలువురు చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Warangal: వర్ధన్నపేటలో ఘనంగా కట్ట మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన

న్యూస్ డెస్క్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారులోని కోనారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఖాదీ మరియు చిన్న…

Warangal: ప్రధాని మోదీ సభ విజయవంతానికి ప్రచార రథం ప్రారంభం

న్యూస్ డెస్క్ : మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు.అనంతరం సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,వరంగల్…

రాష్ట్ర వ్యాప్తంగా రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు

• స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా వేడుకలు న్యూస్ డెస్క్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు గురువారం 40వ డివిజన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల…