Mahabubabad: వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన చైతన్యం కల్పించాలి
వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్ వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించి, క్రీడాకారుల శిక్షణ, వసతులను సమీక్షించారు
మహబూబాబాద్లో ముమ్మరంగా స్వీయ జనగణన - మే 11 నుండి అసలు సర్వే ప్రారంభం
“గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు“
“తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.”
ఉత్తమ జర్నలిస్టులకు గోవా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ జర్నలిస్టులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల సంఘం కీలక నిర్ణయం హైదరాబాద్ : తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక అద్భుత ఘట్టానికి భాగ్యనగరం వేదిక కాబోతోంది.…
న్యూస్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ డిసిసీ అధ్యక్షులు, కుడా చైర్మన్…
వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.30 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో…
నర్సంపేటలో మేడే సన్నాహక సమావేశంలో సిఐటియు నేతలు లేబర్ కోడ్ల రద్దు, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు కోరుతూ ఆందోళన.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో మేడే (మే 1) దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్నాహక సమావేశం ఘనంగా…
నర్సంపేటలో వీధి కుక్కల బీభత్సం పెరుగుతోంది. 29వ వార్డులో 17 మందిపై దాడి. బాధితులను పరామర్శించిన డా. రాణా ప్రతాప్ రెడ్డి న్యూస్ డెస్క్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలకు…