Warangal: మంత్రి కొండా సురేఖతో పద్మశాలి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ల భేటీ
వరంగల్, జూన్ 12: అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పద్మశాలి కార్పొరేషన్…
