Month: May 2026

కచ్‌కు డైరెక్ట్ రైలు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం

• ఆర్. కృష్ణయ్య కు వినతి పత్రం అందజేసిన రితీష్ జాగిర్ధర్ న్యూస్ డెస్క్ : ప్రాణి మిత్ర రమేష్ జాగీర్దార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆయన నివాసంలో కలిసి, హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి…

Warangal: శివనగర్‌లో అధ్వాన్నంగా మారిన నాలాలు.. గులాబీ పూలతో నిరసన

శివనగర్ 35వ డివిజన్‌లో నాలాల పరిస్థితి పూర్తిగా అధ్వాన్నంగా మారిందని స్థానిక ఇండిపెండెంట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై నిరసనగా గులాబీ పూలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.

Hanumakonda: నిత్య విద్యార్థిగా ఉంటేనే జీవితంలో ఎదుగుదల సాధ్యం

• యువతకు ఉపాధి అవకాశాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ డాక్టర్ కడియం కావ్య • మెగా ఉద్యోగ మేళాలో యువతకు ప్రేరణాత్మక సందేశం న్యూస్ డెస్క్ : హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా…

తెలుగు క్రియేటర్స్ సమ్మిట్ 2026: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం!

తెలుగు క్రియేటర్స్ సమ్మిట్ 2026: డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం! నేటి డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేషన్ అనేది కేవలం ఒక హాబీ మాత్రమే కాదు, అదొక పవర్-ఫుల్ కెరీర్. తమ టాలెంట్‌తో ప్రపంచాన్ని మెప్పించాలనుకునే తెలుగు క్రియేటర్లందరినీ ఒకే గొడుగు…

జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాంపెల్లి లింగమూర్తికి ఘన సన్మానం

న్యూస్ డెస్క్ : వరంగల్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన “పద్మశ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” అందుకోవడంతో ఆయనకు పలువురు చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Warangal: వర్ధన్నపేటలో ఘనంగా కట్ట మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన

న్యూస్ డెస్క్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారులోని కోనారెడ్డి చెరువు కట్టపై నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఖాదీ మరియు చిన్న…

Warangal: ప్రధాని మోదీ సభ విజయవంతానికి ప్రచార రథం ప్రారంభం

న్యూస్ డెస్క్ : మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు.అనంతరం సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,వరంగల్…

చోద్యం.. నిజానికి మగవాళ్లు మగవాళ్ళని కదా ఇబ్బంది పెడుతున్నది!

😆 చోద్యం 😆 నిజాలు కదా నిష్టూరంగానే ఉంటాయి ! తరాలుగా అత్తలు కోడళ్లను ఆడపడుచులు మరదళ్లను వేపుకు తిన్నట్టు కనబడుతుందే కానీ…….. నిజానికి సాంప్రదాయం పేరు మీద బావలు బామ్మర్దుల్ని అల్లుళ్లు మామల్ని మగవాళ్లు మగవాళ్ళని కదా ఇబ్బంది పెడుతున్నది…

Jangaon: పెద్దపెండ్యాలలో రూ.3.62 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

• బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతోంది: ఎమ్మెల్యే కడియం శ్రీహరి • రైతులకు బేడీలు వేసిన వాళ్ళు, రైతుల గురించి మాట్లాడడం విడ్డూరం • రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం • అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిపై కేటీఆర్…

రాష్ట్ర వ్యాప్తంగా రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు

• స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా వేడుకలు న్యూస్ డెస్క్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు గురువారం 40వ డివిజన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల…