కచ్కు డైరెక్ట్ రైలు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం
• ఆర్. కృష్ణయ్య కు వినతి పత్రం అందజేసిన రితీష్ జాగిర్ధర్ న్యూస్ డెస్క్ : ప్రాణి మిత్ర రమేష్ జాగీర్దార్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆయన నివాసంలో కలిసి, హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి…
