Hyderabad: నాణ్యమైన విద్య కోసం కవిత గళం – ఫీజుల దోపిడీపై ఘాటు విమర్శలు
• 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదు • మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి • ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)…
• 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదు • మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి • ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)…
• భక్తిశ్రద్ధలతో కట్ట మైసమ్మ తల్లి ప్రతిష్ఠ • బొడ్రాయి ఉత్సవాల్లో ఈగ మల్లేశం ప్రత్యేక పూజలుహాజరైన కేంద్ర ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం • ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: కేంద్ర ఖాదీ బోర్డు పూర్వ డైరెక్టర్ ఆకాంక్ష…
• ఎండల తీవ్రతలో ప్రజలకు ఉపశమనం – సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చిన స్థానిక నాయకులు న్యూస్ డెస్క్ : పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాదచారుల దాహార్తిని తీర్చేందుకు వరంగల్ నగరంలోని 26వ డివిజన్ కాశిబుగ్గలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని…
న్యూస్ డెస్క్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం: ఆలయ పండితులు స్వస్తి వచనాలతో ఎంపీ…
ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం. బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కలెక్టర్ తక్షణ జోక్యం కోరుతూ హెచ్చరిక.
న్యూస్ డెస్క్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి, హనుమకొండ ప్రాంగణంలో డైనింగ్ హాల్ శంకుస్థాపన, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు రెడ్ క్రాస్ మార్గ్ పేరు బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని…
అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా న్యూస్ డెస్క్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగకుండా టోకెన్ పద్ధతిని పక్కాగా అమలు చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్…
గజ్వేల్లో ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు న్యూస్ డెస్క్ : మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గజ్వేల్లో విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం…
న్యూస్ డెస్క్ : హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కతో కలసి వరంగల్ పార్లమెంట్…
పలుగుగడ్డ అమ్మవారి దర్శనం చేసుకున్న కవిత న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రజల హక్కులు, భద్రత కాపాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పలుగుగడ్డ అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో…