Accreditation Cards: జర్నలిస్టులకు గుడ్ న్యూస్ – మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
“తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.”
“తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.”
ఉత్తమ జర్నలిస్టులకు గోవా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ జర్నలిస్టులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల సంఘం కీలక నిర్ణయం హైదరాబాద్ : తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక అద్భుత ఘట్టానికి భాగ్యనగరం వేదిక కాబోతోంది.…
న్యూస్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ డిసిసీ అధ్యక్షులు, కుడా చైర్మన్…
వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.30 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో…
నర్సంపేటలో మేడే సన్నాహక సమావేశంలో సిఐటియు నేతలు లేబర్ కోడ్ల రద్దు, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు కోరుతూ ఆందోళన.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో మేడే (మే 1) దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్నాహక సమావేశం ఘనంగా…
నర్సంపేటలో వీధి కుక్కల బీభత్సం పెరుగుతోంది. 29వ వార్డులో 17 మందిపై దాడి. బాధితులను పరామర్శించిన డా. రాణా ప్రతాప్ రెడ్డి న్యూస్ డెస్క్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలకు…
హనుమకొండ జె.ఎన్.ఎస్ (JNS) స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ న్యూస్ డెస్క్ : స్థానిక జె.ఎన్.ఎస్ స్టేడియంలో 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల…
న్యూస్ డెస్క్ : సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల పేరిట మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని బంజేరుకుంట ప్రాంతంలో జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు…
62వ డివిజన్లో రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రజల మధ్యకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నాయిని.. న్యూస్ డెస్క్ : కాజీపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పర్యటనల ద్వారా నూతన అభివృద్ధికి నాంది పలుకుతూ, ప్రజల సమస్యలను…
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి బీసీల గణంకాలు లేకుండా సమగ్ర అభివృద్ధి అసాధ్యం అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ కుల సంఘాల నేతలతో సమన్వయ భేటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య…