Author: telanganaexpress

Ranga Reddy: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు

న్యూస్ డెస్క్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు చేవెళ్ల మండలంలోని అన్ని రైతు వేదిక యందు రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి శంకర్లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ…

Yadadri Bhuvanagiri: యువ పారిశ్రామికవేత్తలకు టీ-ప్రైడ్ ప్రోత్సాహం

12 మందికి రూ. 35 లక్షల రాయితీ మంజూరు పారిశ్రామిక రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి అదనపు కలెక్టర్ భాస్కరరావు న్యూస్ డెస్క్ : యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, తామే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని యాదాద్రి…

పదవ తరగతి ఉత్తీర్ణులకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ బీసుల లావణ్య రాజేష్

న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాల లో మంచి మార్కుల తో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…

Bhupalpally: మహాదేవపూర్ లో పదవ తరగతి ఉత్తీర్ణులకు ఘన సన్మానం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో స్కూల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల…

వేలేరులో ఘనంగా రైతు వారోత్సవం: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మండల అధికారి (AO) శ్రీమతి కవిత…

తిరుమలలో త్రిష పూజలు.. విజయ్‌తో లింక్ చేస్తున్న ఫ్యాన్స్!

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ త్రిష తిరుమల సందర్శన రాజకీయ చర్చకు దారి తీసింది. ఆమె పూజలను విజయ్ విజయంతో లింక్ చేస్తున్న అభిమానులు.

జ్ఞాపకాల పందిరి: మళ్ళీ కలిసిన చిన్ననాటి నేస్తాలు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించిన శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారం ఉంటే విద్యార్థులు ఏ స్థాయిలో అయినా చేరుకోగలరు ప్రధానోపాధ్యాయులు గుండోజు దేవేందర్ న్యూస్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కిరాణా వర్తక సంఘం భవనం నందు…

Siddipet: దౌల్తాబాద్‌లో హృదయాన్ని తాకిన ఘటన – రితిక పెళ్లికి కాంగ్రెస్ అండ

దౌల్తాబాద్ మండలం షేర్‌పల్లి గ్రామంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి రితిక వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.

ఎండకాలంలో మానవతా సేవ… అంబలి పంపిణీ కార్యక్రమం

న్యూస్ డెస్క్: దౌల్తాబాద్ మండలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన అంబలి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బౌరంపేటకు చెందిన యాదగిరి అండాలు గారి జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. మండల కేంద్రంలో నిర్వహించిన…

Siddipet: స్థానిక నాయకుల సమక్షంలో నూతన దంపతులకు శుభాకాంక్షలు

న్యూస్ డెస్క్ : తూప్రాన్ పట్టణ కేంద్రంలోని “వనం రిసార్ట్”లో చేగుంట మండల మైనారిటీ నాయకులు సాబేర్ తమ్ముడి రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన…