ఇందిరమ్మ ఇల్లు పేదవాడి సొంతింటి కల: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
న్యూస్ డెస్క్ : పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ “ఇందిరమ్మ ఇల్లు” పథకం ఆశాకిరణంగా నిలుస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గూడు లేని పేదవాడికి ఆశ్రయం కల్పిస్తూ, కన్నీటి గుడిసెల స్థానంలో…
Narsampet: జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు చేయూత
సామాజిక సేవా రంగంలో ముందున్న జనతా ట్రస్ట్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ఉపకరణాల పంపిణీ – డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట న్యూస్ : చిన్న వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసే దిశగా జనతా ట్రస్ట్…
Mahabubabad: వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన చైతన్యం కల్పించాలి
వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
Mahabubabad: వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్
గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్ వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించి, క్రీడాకారుల శిక్షణ, వసతులను సమీక్షించారు
మహబూబాబాద్లో ముమ్మరంగా స్వీయ జనగణన: వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశం
మహబూబాబాద్లో ముమ్మరంగా స్వీయ జనగణన - మే 11 నుండి అసలు సర్వే ప్రారంభం
పదవ తరగతి ఫలితాల్లో వేలేరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
“గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు 10th ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు“
Accreditation Cards: జర్నలిస్టులకు గుడ్ న్యూస్ – మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
“తెలంగాణలో జర్నలిస్టులకు శుభవార్త. మే 1 నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.”
Telangana: హైదరాబాద్లో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ పురస్కారాలు
ఉత్తమ జర్నలిస్టులకు గోవా గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ జర్నలిస్టులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల సంఘం కీలక నిర్ణయం హైదరాబాద్ : తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక అద్భుత ఘట్టానికి భాగ్యనగరం వేదిక కాబోతోంది.…
Hanmakonda: అక్కెంపేటలో ఆధ్యాత్మిక వైభవం – కుంభాభిషేక మహోత్సవంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
న్యూస్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ డిసిసీ అధ్యక్షులు, కుడా చైర్మన్…
Telangana SSC Results: టెన్త్ ఫలితాలు విడుదల.. 95% పైగా పాస్ రేట్- టాప్లో అమ్మాయిలే!
వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5.30 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో…
