శ్రేష్ఠం గేట్వే హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ఠం గేట్వే హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు సంకూరి జై ప్రకాష్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్…
