Hanumakonda: భద్రకాళి అమ్మవారిని దర్శించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన వరంగల్ భద్రకాళి దేవస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు గురువారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్…
