Rangareddy: డాక్టర్ కృష్ణమోహన్కు ఆయుర్వేద న్యూరో రత్న అవార్డు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆయుర్వేద న్యూరో, వెన్ను మరియు కీళ్ల వ్యాధుల చికిత్సలో విశేష సేవలందించిన స్వస్తిక్ ఆయుర్వేద వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణమోహన్ మద్దెల ప్రతిష్టాత్మక ఆయుర్వేద న్యూరో రత్న 2026 పురస్కారానికి ఎంపికయ్యారు. గురుపూర్ణిమ సందర్భంగా రాజస్థాన్లోని కోటాలో ఉన్న…
