Rangareddy: నూతన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించిన ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 2అదనపు తరగతి గదుల భవనాన్ని ఎమ్ఈఓ రవీందర్ రాజు ,…
