Author: Konda Sreenivasu

Rangareddy: బండి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్‌లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు 25వ తేదీ మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ…

Rangareddy: ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కెనరీ స్కూల్ విద్యార్థి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు17 నుండి 23, 2026వరకు నిర్వహించిన తొలి ఇండో,నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఈ…

Rangareddy: ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటు ప్రారంభోత్సవం చేసిన హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ బ్లాకులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటును సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యఅతిధిగా విచ్చేసి,…

Rangareddy: ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం: వి. జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ప్రజావాణి…

Rangareddy: శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,మదీనగూడ డివిజన్ పరిధిలో గంగారం హుడాకేఫ్, మంజీరా రోడ్ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్…

Rangareddy: మహా పాదయాత్రలో పాల్గొనేందుకు యలమంచి ఉదయ్ కిరణ్ కు ఆహ్వానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిమంటి కృష్ణ , వీరశైవ లింగాయత్ ఆర్గనైజర్స్ ప్రతినిధులు తదితరులు మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ను…

Rangareddy: శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ లకు శుభాకాంక్షలు తెలిపిన యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై, దంపతులకు…

Hyderabad: శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజాసేవకు మరింత శక్తి, సంకల్పానికి మరింత బలం : జగదీశ్వర్ గౌడ్.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కర్మన్‌ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు…

Rangareddy: అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కీ.శే.రాగం సుజాత యాదవ్ దశదినకర్మ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్ పార్క్ విల్లాస్ 224నెం.లో తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైన కీ.శే. రాగం…

Rangareddy : కొండా విజయ్ కుమార్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ హుడాకాలనీ లోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ను తెలంగాణ రాష్ట్ర మహాసభ, నూతన శేరిలింగంపల్లి మండల మహాసభ కార్యవర్గం మరియు బస్తీ సంఘాల ప్రతినిధులతో కలిసి శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య…