Author: Konda Sreenivasu

Rangareddy: నూతన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించిన ఆరెకపూడి గాంధీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 2అదనపు తరగతి గదుల భవనాన్ని ఎమ్ఈఓ రవీందర్ రాజు ,…

Rangareddy: సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.3లక్షల విరాళం అందజేసిన మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 26సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో భాగంగా…

Medchal-Mslkajgiri : శ్రీ హరికి జన్మదిన శుభాకాంక్షలు : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి10టీవీ ప్రతినిధి శ్రీ హరి జన్మదినం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన కేక్ కట్…

Rangareddy: జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన బలరాం యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా 6వ తేదీ గురువారం ఉదయం నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి…

Rangareddy: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, అది ధైర్యానికి ప్రతీక : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాయదుర్గం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు మధుయాష్కి గౌడ్ ,మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్,…

Rangareddy: శాశ్వత పరిష్కారదిశగా యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడ్చాలి : అల్లావుద్దీన్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ లోని ప్రధాన కూడళ్లలో అధ్వాన్నంగా మారిన రహదారులపై కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతు,…

Rangareddy: మత్తు వ్యసన నిర్మూలనకు అందరూ కృషి చేయాలి: మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మదినగూడ డివిజన్ హుడాకాలనీ పరిధిలో నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహించిన10కోట్ల మంది మత్తు వ్యసన రహిత ప్రతిజ్ఞ మహా ప్రచారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ…

Rangareddy : చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తంచేసిన యూనియన్ నాయకులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం , మియాపూర్ సర్కిల్ సిఎంసి-48పరిధిలోని దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్‌లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ హైదరాబాద్ చైర్మన్…

Rangareddy: నీరు వృధాకాకుండా చర్యలు చేపట్టినందుకు కనకలక్ష్మికి, జలమండలికి అభినందనలు : స్థానికులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలో కాలనీలోని ప్రధాన రహదారిలో మంజీరా పైపు లైన్ లీకేజీతో వృధాగా రోడ్డుపై నీరు పారుతున్న దృశ్యాన్ని పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ మహిళా నాయకురాలైన కే. కనకలక్ష్మి గ్రహించి త్వరితగతిన జలమండలి అధికారులకు…

Rangareddy: ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల పండుగల సందర్భంగా ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి నెహ్రూనగర్, గోపినగర్ మీదుగా ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా…