జీహెచ్ఎంసీ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ డిమాండ్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.53 ప్రకారం వేతనాలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాజాల రుద్రకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం…
