Category: Telangana

Rangareddy: బండి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్‌లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు 25వ తేదీ మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ…

Rangareddy: ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కెనరీ స్కూల్ విద్యార్థి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు17 నుండి 23, 2026వరకు నిర్వహించిన తొలి ఇండో,నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఈ…

Rangareddy: ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటు ప్రారంభోత్సవం చేసిన హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ బ్లాకులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటును సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యఅతిధిగా విచ్చేసి,…

Rangareddy: ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం: వి. జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ప్రజావాణి…

రాజేంద్రనగర్‌లో 300 మంది విద్యార్థులకు టీడీ టీకాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు టెటనస్–డిఫ్తీరియా టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జి.…

ఆపదలో ఆదుకునే ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోధనను వృత్తిగా, రక్తదానాన్ని ప్రవృత్తిగా చేసుకుని ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఎం.పీ.పీ.ఎస్. శ్రీరాం నగర్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు…

పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం టి-శాట్ నెట్‌వర్క్ అందిస్తున్న ఉచిత డిజిటల్ కంటెంట్‌ను కల్వకుర్తి నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.…

Rangareddy: శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,మదీనగూడ డివిజన్ పరిధిలో గంగారం హుడాకేఫ్, మంజీరా రోడ్ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్…

Rangareddy: మహా పాదయాత్రలో పాల్గొనేందుకు యలమంచి ఉదయ్ కిరణ్ కు ఆహ్వానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిమంటి కృష్ణ , వీరశైవ లింగాయత్ ఆర్గనైజర్స్ ప్రతినిధులు తదితరులు మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ను…

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఉమా మహేశ్వరి రెడ్డి నివాసంలో ఘనంగా పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా మహేశ్వరి రెడ్డి శుక్రవారం తన నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి కుటుంబ సభ్యులతో…