Author: Murthy

50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలి: చేనేత ఐక్య వేదిక

హైదరాబాద్, ఆగస్టు 22: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్‌లో చేనేత అభివృద్ధి కార్పొరేషన్…

Hyderabad: ఆలే నరేంద్ర పోరాట స్ఫూర్తి.. బీసీల సామాజిక న్యాయానికి దిక్సూచి!

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: టైగర్ ఆలే నరేంద్ర చూపిన పోరాట స్ఫూర్తిని నేటి సామాజిక న్యాయ ఉద్యమంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. బీసీలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆలే నరేంద్ర సాగించిన…

Hyderabad: 22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం

• సామాన్యుడి ఆస్తికి సంకెళ్లు.. దళారులకు దారులు! 22-ఏ పేరుతో వేధింపులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 18: 22-ఏ నిబంధనను భూముల రక్షణకు ఉపయోగించాల్సిన ప్రభుత్వం.. అదే నిబంధనను సామాన్యుల ఆస్తులపై కత్తిగా మార్చిందని జాతీయ బీసీ సంక్షేమ…

Hyderabad: మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి నిజమైన నివాళి

• విగ్రహాలతో పాటు.. బీసీల సంక్షేమానికీ ప్రాధాన్యం • బీసీ విద్యార్థుల భవిష్యత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా బీసీల…

మేమెంతో మాకంత… సగం వాటాతోనే సామాజిక న్యాయం: బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఖమ్మం రూరల్: దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక, రాజకీయ న్యాయం దక్కడం లేదని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య…

Hyderabad: శ్రీలీల చేతుల మీదుగా ఘనంగా PHT Market గ్రాండ్ ప్రారంభోత్సవం

• 210 షాపులతో ఉప్పల్‌లో నూతన వస్త్ర, జ్యువెలరీ షాపింగ్ గమ్యస్థానం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన PHT Market – Padmashali Handlooms, Textiles & Jewellery గ్రాండ్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రముఖ…

Warangal: నర్సంపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

• ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుదాం: డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్…

Nalgonda: మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి

• ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు : గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నల్గొండ: మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా కల్పించకుండా మహిళా సాధికారత గురించి…

Nizamabad: ఇందూరు చేనేత వేడుకల్లో రాపోలు వీరమోహన్.. నేతన్నల సమస్యలపై గళం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా చేనేత ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని డాక్టర్ దేవిదాస్ భవన్‌లో…

ఫీజు రీయింబర్స్‌మెంట్ పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలి: గుజ్జ సత్యం

• విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు… వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి • సాంకేతిక లోపాలు, బకాయిల భారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో హైదరాబాద్, ఆగస్టు 3: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న…