50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలి: చేనేత ఐక్య వేదిక
హైదరాబాద్, ఆగస్టు 22: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్లో చేనేత అభివృద్ధి కార్పొరేషన్…
