Chinnakodur: సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటించాలి: అధికారులకు ఏఎంసీ చైర్మన్ పిలుపు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ :చిన్నకోడూరు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన…
