Month: May 2026

Mahabubabad: రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి కనబరచాలి

న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా మంగళవారం పట్టణంలోని గిరిజన భవన్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – రైతువారంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం…

Jayashankar Bhupalpally: అకాల వర్షాలతో నష్టాల్లో రైతు.. చూడని పాలక వ్యవస్థ

– అధికారుల నిర్లక్ష్యంతో రైతు రోడ్డున – కేంద్రాలు తెరిచామంటూ నాటకం.. నేలపై కొనుగోలు జీరో – సర్పంచులు మౌనం… రైతు బాధ ఎవరి బాధ్యత? – దళారుల దందాకు గ్రీన్ సిగ్నల్… మద్దతు ధర కేవలం మాటలకే? న్యూస్ డెస్క్…

రేపు జరగబోయే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయగలరు

సమావేశానికి అందరూ హాజరు కాగలరు హసీనాబాను అక్బర్ ఖాన్ న్యూస్ డెస్క్ : మంథని ఐదు మండలాలకు సంబంధించి రేపు జరగబోయే సమావేశం ఉదయం గం. 9.00 లకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు…

Warangal: జీవీఎస్ ఆంజనేయులు పార్థివ దేహానికి ఈగ మల్లేశం నివాళి

న్యూస్ డెస్క్: వరంగల్ నగరం వేణురావు కాలనీకి చెందిన అఖిల భారత బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు, శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు జి.ఎల్. శ్రీధర్ తండ్రి కీ.శే. జి.వి.ఎస్. ఆంజనేయులు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న…

Warangal: ప్రతి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద సమాజ సేవకు ముందుకు రావాలి

డాక్టర్ అనితా రెడ్డి అనురాగ్ సొసైటీ చైర్మన్ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ న్యూస్ డెస్క్ : అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ ఆధ్వర్యంలో లార్డ్ వృద్ధాశ్రమం, షెల్టర్ హోమ్ ఫర్ షెల్టర్ లెస్ పలివెల్పుల…

Janagam: ఈ నెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్టేషన్ ఘనపూర్ పర్యటన

దాదాపు 50కోట్లతో 7విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం & శంకుస్థాపనలు చేయనున్న డిప్యూటీ సీఎం పల్లగుట్టలో 5వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సభను విజయవంతంగా నిర్వహించాలి న్యూస్ డెస్క్ : నెల 7వ తేదీన…

Yadadri Bhuvanagiri: నేతన్నకు ఆరోగ్య భద్రత పేరిట ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

నేతన్నలకు వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ సంతోష్ గౌడ్ న్యూస్ డెస్క్ : చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేతన్నకు ఆరోగ్య భద్రత పేరిట ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.…

Ranga Reddy: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు

న్యూస్ డెస్క్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు చేవెళ్ల మండలంలోని అన్ని రైతు వేదిక యందు రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి శంకర్లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ…

Yadadri Bhuvanagiri: యువ పారిశ్రామికవేత్తలకు టీ-ప్రైడ్ ప్రోత్సాహం

12 మందికి రూ. 35 లక్షల రాయితీ మంజూరు పారిశ్రామిక రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి అదనపు కలెక్టర్ భాస్కరరావు న్యూస్ డెస్క్ : యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, తామే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని యాదాద్రి…

పదవ తరగతి ఉత్తీర్ణులకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ బీసుల లావణ్య రాజేష్

న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాల లో మంచి మార్కుల తో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…