Narsampet: నర్సంపేటలో మేడే సన్నాహక సమావేశం: లేబర్ కోడ్ల రద్దు, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల డిమాండ్

నర్సంపేటలో మేడే సన్నాహక సమావేశంలో సిఐటియు నేతలు లేబర్ కోడ్ల రద్దు, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు కోరుతూ ఆందోళన.. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో మేడే (మే 1) దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్నాహక సమావేశం ఘనంగా…

Narsampet: నర్సంపేటలో వీధి కుక్కల దాడులు – 17 మందికి గాయాలు | మున్సిపల్ అధికారులపై విమర్శలు

నర్సంపేటలో వీధి కుక్కల బీభత్సం పెరుగుతోంది. 29వ వార్డులో 17 మందిపై దాడి. బాధితులను పరామర్శించిన డా. రాణా ప్రతాప్ రెడ్డి న్యూస్ డెస్క్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలకు…

Hanmakonda: క్రీడా ఉత్సాహంతో హనుమకొండ.. 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్‌కు శ్రీకారం

హనుమకొండ జె.ఎన్.ఎస్ (JNS) స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ న్యూస్ డెస్క్ : స్థానిక జె.ఎన్.ఎస్ స్టేడియంలో 41వ సౌత్ జోన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల…

Siddipet: ముత్యంపేటలో ఉపాధి హామీ పనుల పేరిట మట్టి అక్రమ తరలింపు ఆరోపణలు

న్యూస్ డెస్క్ : సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల పేరిట మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని బంజేరుకుంట ప్రాంతంలో జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు…

Warangal: ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే నాయిని

62వ డివిజన్‌లో రూ.1.64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రజల మధ్యకి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నాయిని.. న్యూస్ డెస్క్ : కాజీపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పర్యటనల ద్వారా నూతన అభివృద్ధికి నాంది పలుకుతూ, ప్రజల సమస్యలను…

Hyderabad: జనగణనను రాజకీయంగా మార్చొద్దు – బీసీ గణన తప్పనిసరి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి బీసీల గణంకాలు లేకుండా సమగ్ర అభివృద్ధి అసాధ్యం అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ కుల సంఘాల నేతలతో సమన్వయ భేటీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య…

Hyderabad: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం – భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం

న్యూస్ డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో పాటు, దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా నాయకులు,…

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

“భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు“ ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తో బాటు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర,…

Relationship: ప్రేమ అంటే ఫీలింగ్ కాదు… 90% మందికి తెలియని నిజం ఇదే!

“భార్యాభర్తల బంధంలో ప్రేమ అసలు అర్థం ఏమిటి? నమ్మకం, గౌరవం, త్యాగంతో కూడిన నిజమైన ప్రేమపై పూర్తి వివరాలు చదవండి“ ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రేమను కేవలం భావోద్వేగం లేదా ఆకర్షణగా మాత్రమే భావిస్తున్నారు. అయితే నిజమైన ప్రేమ అంటే…

Peddapalli: బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సముచిత పోషకాహారం హక్కు చిన్న పిల్లల హక్కుల భంగన సమస్య వస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి.. విద్యా నాణ్యత పెంపుతో పాటు పిల్లల ఆరోగ్యం,పోషణపై ప్రత్యేక దృష్టి.. బాలల సంరక్షణ పై…