Month: August 2026

Rangareddy: ఉచిత వైద్య పరీక్షల శిబిరాల ను ప్రారంభించిన రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో…

Hyderabad: నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…

Hyderabad:నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…

Rangareddy: సుమన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: మారబోయిన రవి యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, లింగంపల్లిలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కేక్ కట్ చేసి సుమన్…