Rangareddy: జీహెచ్‌ఎంసీ ప్రజలపై భారీ పన్ను భారం మోపే కుట్ర..! క్యూర్ బిల్లు–2026ను వెంటనే ఉపసంహరించాలి: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని లక్షలాది కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపేలా ప్రతిపాదించిన క్యూర్ బిల్లు–2026ను ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెసిడెంట్స్ వెల్ఫేర్…

Rangareddy: టాటా నగర్‌లో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు నిర్వహించిన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్ పరిధి టాటా నగర్‌లో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ…

Rangareddy: విప్రో సర్కిల్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలి: గంగాధర్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ్ నగర్‌లోని గోసాయి కుంట చెరువు, గౌలిదొడ్డి ప్రాంతాల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి జి. సృజన, ఐఏఎస్ , శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్,…

Nizamabad: నాగావళి ఎక్స్ ప్రెస్ రైలులో గంజాయి పట్టివేత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజామాబాద్ (జులై 16): అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలు మొన్నటి వరకు రోడ్డు రవాణా ద్వారా గంజాయి సరఫరా చేసుకున్నారు. పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించి ఇప్పుడు ఏకంగా రైలు మార్గాన్ని సరకు రవాణాకు ఎంచుకున్నారు. దేశంలోనే…

Hyderabad: ఆర్. కృష్ణయ్య చేపట్టే దీక్షకు మద్దతుగా నిలుస్తాం : బేరి రామచందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ఫీజు రీయింబర్స్ మెంట్ కొరకు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ద్వారా విద్యార్థులకు ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు, ఉద్యోగాలు, తక్షణమే…

Kamareddy: ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేక రోగుల ఇబ్బందులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి(జూలై 16): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేక రోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూజీ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో యంత్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో…

Rangareddy: చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గొడుగుల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ పరిధిలోని మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ కార్మికులకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో…

Rangareddy: ఘనంగా పి.జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్‌ డివిజన్ లోని పీజెఆర్ స్టేడియం ఆవరణలో జననేత, మాజీ కేంద్ర మంత్రి, దివంగత పి. జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి…

Siddipet: ఎక్కువ ధరకు డీఏపీ అమ్మితే చర్యలు తప్పవు.. వంగ రాజేశ్వర్ రెడ్డి హెచ్చరిక సిద్దిపేట రైతుల్లో హర్షం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో కోరమాండల్ డీఏపీ (DAP) ఎరువుల బస్తాలపై కొందరు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వంగ రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులపై ఆయన…

Jagithyala: జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

జగిత్యాల జిల్లా/మెట్ పల్లి: జడల మహేష్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. గురువారం రాష్ట్ర చేనేత ఐక్యవేదిక మండలి వైస్ చైర్మన్ జడల ప్రభాకర్ కుమారుడు జడల మహేష్ పుట్టినరోజు సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ…