Rangareddy: 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ చాంద్ పాషా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్‌తో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు…

Rangareddy: లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఆరెకపూడి గాంధీ, హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్…

Rangareddy: త్రివేణి టాలెంట్‌ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని త్రివేణి టాలెంట్‌ స్కూల్‌ లింగంపల్లి శాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు, గోపికల వేషధారణలో బాలికలు సందడి చేశారు. చిన్నారుల ముద్దుముద్దు వేషధారణలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ…

Medchal-Malkajgiri: రోడ్డు వైడెనింగ్‌తో రోడ్లపాలైన చిరు వ్యాపారుల బతుకులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మూసాపేట డివిజన్‌లోని చిత్తారమ్మ టెంపుల్ పరిసర ప్రాంతంలో రెండు రోడ్డు వైడెనింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో, అక్కడ ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ…

నేతాజీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేతాజీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాధా కృష్ణుల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ, ఉట్టి…

దుర్గా నగర్‌లో రూ.7.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు శ్రీనివాస ఆసుపత్రి సమీపంలో రూ.7.50 లక్షల వ్యయంతో కొత్తగా…

ఏడేళ్లుగా వీధిలైట్లు కరువు.. చీకట్లోనే బస్తివాసుల అవస్థలు ఇందిరమ్మ రాజ్యంలోనూ ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో తప్పని చీకటి బాధలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీలోని ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ బస్తివాసులు గత ఏడు సంవత్సరాలుగా వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్తీలోని ఏ ఒక్క వీధిలోనూ ఇప్పటివరకు వీధిలైట్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన…

శ్రీరామ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణ వేషధారణలో చిన్నారుల సందడి.. నృత్యాలతో అలరించిన విద్యార్థులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో ముస్తాబై నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణ, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం…

ధర్మాన్ని నిలబెట్టేందుకు అవతరించిన శ్రీకృష్ణుడు – భక్తి పారవశ్యంలో జన్మాష్టమి వేడుకలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భారతీయ ఆధ్యాత్మిక సంప్రదా యంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి విశిష్టమైన స్థానం ఉంది. భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో…

ఓబీసీ కాలమ్‌ లేకుండా జనగణన చేస్తే బీసీలకు దక్కేదేమిటి? – కేంద్రం వైఖరిపై గుజ్జ సత్యం ఫైర్

* ప్రశ్న నెం.10ను సవరించకపోతే వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా బీసీలకు ప్రయోజనం శూన్యం * ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాసినా స్పందన లేదు.. కేంద్రం ఇప్పటికైనా బీసీ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి! తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్:…