Siddipet: పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్: కాంగ్రెస్ నేత మీసం నాగరాజ్ యాదవ్
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పేద ప్రజలకు ఒక గొప్ప వరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీసం నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ…
Hanumakonda: భద్రకాళి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శాకాంబరీ మహోత్సవాలు
• అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: వరంగల్ ప్రజల ఆరాధ్యదైవం, కాకతీయుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా…
Rangareddy: మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష…
Rangareddy: బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బి.ఆర్. ఎస్ పార్టీ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఇంచార్జి బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి, కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని SIR మీద BLA…
Siddipet: నాణ్యమైన సేవలతో ప్రజల ఆదరణ పొందాలి కావ్య హోటల్ ప్రారంభోత్సవంలో :వంగ రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: సిద్దిపేట నాణ్యమైన సేవలతో ప్రజల ఆదరణ పొందాలి కావ్య హోటల్ ప్రారంభోత్సవంలో :వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘కావ్య హోటల్’ బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ…
RangaReddy: ఆషాడం తొలిరోజు గోల్కొండలో మహంకాళి, జగదాంబ అమ్మవార్ల దర్శనం చేసిన ఆడికే మహేందర్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆషాడ మాసం తొలి రోజున గోల్కొండలోని శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ జగదాంబ అమ్మవార్లను ఆడికే మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో బోనాల వేడుకలు వైభవంగా…
RangaReddy: బస్తీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు వినతి.. బోనాల ఏర్పాట్లపై విజ్ఞప్తి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్ బస్తీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే రానున్న బోనాల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను స్థానిక నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో…
Rangareddy: కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జులై 20న చలో కలెక్టరేట్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: 20న రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించ నున్న “ఛలో కలెక్టరేట్” ధర్నాను విజయవంతం చేయాలని శివరాంపల్లి బీసీడబ్ల్యూ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం శివరాంపల్లి యూనియన్…
RangaReddy: బహదుర్గూడ రైతుల భూముల పరిరక్షణకు నిరసనకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శంషాబాద్ మండలం బహదుర్గూడలో రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రైతులకు అన్యాయం జరగకుండా భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు.…
RangaReddy: ప్రపంచ యోగ పోటీల సిల్వర్ మెడల్ విజేత సతీష్కు ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రపంచ యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చిన సతీష్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం గోకరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సతీష్ సాధించిన…
