Rangareddy: ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరం: జగదీశ్వర్ గౌడ్.
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదీనాగూడ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నందు నిర్మిస్తున్న కల్వర్ట్ నిర్మాణ పనుల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రమాదవశాత్తు కాలువలో పడిన వ్యక్తి గల్లంతైన విషయం తెలుసుకొని ప్రమాద స్థలాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం…
Rangareddy: వ్యక్తి గల్లంతైన సంఘటనకి వెళ్లి బాధితులను పరామర్శించిన ఎండి అల్లావుద్దీన్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బీ బ్లాకు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో ప్రేమ్ నగర్ వాసి బాలయ్య 70సం.గల్లంతు అవ్వటం జరిగింది. ఈ విషయం తెలియగానే కొండాపూర్ డివిజన్ బి.ఆర్.ఎస్…
Mahabubabad : ఉచిత పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని అభ్యర్థులకు జిల్లా పోలీసుల విజ్ఞప్తి
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్ సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ (స్క్రీనింగ్) పరీక్ష ఆగస్టు 2, 2026 (ఆదివారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00…
Mahabubabad : మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకు రావాలి
TRSMA అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహబూబాబాద్ విద్యార్థులు తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ఆధ్వర్యంలో నిర్వహించిన…
Chinnakodur: సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటించాలి: అధికారులకు ఏఎంసీ చైర్మన్ పిలుపు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ :చిన్నకోడూరు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన…
ఓటర్ల వివరాల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: సహాయ ఓటర్ల నమోదు అధికారి, తహశీల్దార్ బొమ్మ రాములు పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీగూడ, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, గగన్పహాడ్, శాస్త్రిపురం మరియు బుద్వేల్ ప్రాంతాల ఓటర్ల జాబితా సవరణ, క్రమబద్ధీకరణపై స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రాముఖ్యత కలిగిన సర్వపక్ష సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ…
హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చే లక్ష్యంతో హైదరాబాద్ మార్వాడీ యువ్ మంచ్ ఆధ్వర్యంలో శివరాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న సుమారు 200 మంది పేదవిద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ…
Rangareddy : గురుపౌర్ణమి సందర్భంగా పూజలలో పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజిన్ పరిధిలోని దత్తత్రయ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిధిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై హారతి పూజా కార్యక్రమంలో…
Hyderabad: ఫిలింనగర్ లో గురుపౌర్ణమి సందర్భంగా కుటుంబ సమేతంగా అభిషేకంలో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గురుపౌర్ణమి సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండి రమేష్ గారు తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఉన్న దేవాలయాన్ని సందర్శించి…
Rangareddy: గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్పలో మాజీ చైర్ పర్సన్, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు శ్రీమతి సుజాత యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ షిర్డీ…
