హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న PHT మార్కెట్ – చేనేత, వస్త్రాలు, బంగారు ఆభరణాలకు ఒకే వేదిక

హైదరాబాద్: వస్త్రాలు, చేనేత ఉత్పత్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులకు మరింత విశాలమైన ఎంపికలను అందించాలనే లక్ష్యంతో PHT (Padmashali Handlooms Textiles & Jewellery) మార్కెట్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభం కానుంది. ఆహ్వాన పత్రిక ప్రకారం, ఆగస్టు 16,…

Rangareddy: నేడు గాంధీ భవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం

Telangana Express News : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం) హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగే…

Rangareddy: ఢిల్లీ దాడులపై బీఆర్‌ఎస్‌వీ గర్జన.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్ – విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ భారీ ధర్నా

Telangana Express News : ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్…

Rangareddy: రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గిలక రాజు ఎన్నిక

Telangana Express News : రాజేంద్రనగర్‌లోని దేవరాజ్ భవన్‌లో శుక్రవారం రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ సంఘం నాలుగో మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గిలక రాజును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గిలక రాజు…

Rangareddy: కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సెంటర్లకు వస్తువుల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ తరపున తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖాజాగూడలో గిఫ్ట్ ఏ…

Rangareddy : ఆషాఢ మాసంలో భక్తి శోభ – కాటేదాన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు వేడుకలు

Telangana Express News : ఆషాఢ మాసం సందర్భంగా కాటేదాన్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి గోరింటాకు (మెహిందీ) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు లేత ఆకుపచ్చ చీరలు ధరించి, చేతులకు…

Rangareddy: దివ్యాంగుల హక్కు చట్టం 2016బోర్డు ఏర్పాటు చేయాలి : అశోక్ కుమార్ ముదిరాజ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి దివ్యాంగుల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయంలో దివ్యాంగుల హక్కు చట్టం 2016బోర్డు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో దివ్యాంగులకి 5%ఇండ్లు ఇవ్వాలని ఎమ్మార్వో మైపాల్ రెడ్డికి…

Rangareddy: ఎన్యుమరేషన్ సర్వే తీరు పరిశీలనలో పాల్గొన్న మల్లెల జయ

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్పలలో ఎస్.ఐ.ఆర్ ఓటు ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్.ఐ.ఆర్ ఓటు ఎన్యుమరేషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే తీరును పరిశీలించి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న సర్వే వివరాలను అడిగి…

Mahabubabad : 33వ వార్డ్ కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు.

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో ఎమ్మెల్యే డాక్టర్ బి. మురళి నాయక్ ఇటీవల కొత్త కూర గాయల మార్కెట్ వినియోగంలోకి తేవడంలో తన వంతు కృషి చేసిన…

Mahabubabad :సివిల్ సప్లై హమాలీ రేట్ల పెంపుకై రేషన్ డీలర్లతో చర్చలు ఫలప్రదం హమాలి రేట్ల పెంపు

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ ( ఏఐటియుసి అనుబంధం) రేట్ల పెంపుకై నేడు ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి. అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి…