Warangal: ‘మెగా రైతు మేళా‘ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య

న్యూస్ డెస్క్ : హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కతో కలసి వరంగల్ పార్లమెంట్…

తెలంగాణ రక్షణ సేన లక్ష్యం ప్రజల రక్షణే: టిఆర్ఎస్ అధినేత్రి కవిత

పలుగుగడ్డ అమ్మవారి దర్శనం చేసుకున్న కవిత న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రజల హక్కులు, భద్రత కాపాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పలుగుగడ్డ అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో…

Mahabubabad: బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం

న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా బాల్యం లో వివాహం అనర్దాలకు మూలం అని జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ అన్నారు మంగళవారం గూడూరు మండలం అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన ఆశా…

Mahabubabad: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి

రైతుల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాట్లు 7995050789 ప్రస్తుత వాతావరణ మార్పుల దృశ్య రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలి మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర మండలా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణపై విస్తృతంగా…

Mahabubabad: షాప్ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలి

మహబూబాబాద్ టౌన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ N. అంజలి న్యూస్ డెస్క్ : ఇటీవల కరీంనగర్ లో జరిగిన జ్యూవలరీ షాప్ దోపిడీని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ టౌన్ లోని బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు మరియు జ్యూవలరీ షాప్ యజమానులతో…

Mahabubabad: రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి కనబరచాలి

న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా మంగళవారం పట్టణంలోని గిరిజన భవన్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – రైతువారంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం…

Jayashankar Bhupalpally: అకాల వర్షాలతో నష్టాల్లో రైతు.. చూడని పాలక వ్యవస్థ

– అధికారుల నిర్లక్ష్యంతో రైతు రోడ్డున – కేంద్రాలు తెరిచామంటూ నాటకం.. నేలపై కొనుగోలు జీరో – సర్పంచులు మౌనం… రైతు బాధ ఎవరి బాధ్యత? – దళారుల దందాకు గ్రీన్ సిగ్నల్… మద్దతు ధర కేవలం మాటలకే? న్యూస్ డెస్క్…

రేపు జరగబోయే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయగలరు

సమావేశానికి అందరూ హాజరు కాగలరు హసీనాబాను అక్బర్ ఖాన్ న్యూస్ డెస్క్ : మంథని ఐదు మండలాలకు సంబంధించి రేపు జరగబోయే సమావేశం ఉదయం గం. 9.00 లకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు…

Warangal: జీవీఎస్ ఆంజనేయులు పార్థివ దేహానికి ఈగ మల్లేశం నివాళి

న్యూస్ డెస్క్: వరంగల్ నగరం వేణురావు కాలనీకి చెందిన అఖిల భారత బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు, శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు జి.ఎల్. శ్రీధర్ తండ్రి కీ.శే. జి.వి.ఎస్. ఆంజనేయులు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న…

Warangal: ప్రతి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద సమాజ సేవకు ముందుకు రావాలి

డాక్టర్ అనితా రెడ్డి అనురాగ్ సొసైటీ చైర్మన్ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ న్యూస్ డెస్క్ : అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ ఆధ్వర్యంలో లార్డ్ వృద్ధాశ్రమం, షెల్టర్ హోమ్ ఫర్ షెల్టర్ లెస్ పలివెల్పుల…