27న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా.. తరలిరావాలని ఉద్యోగ సంఘాల పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న…

ఈ నెల 27న గ్రామ, వార్డు సభల్లో ఓటర్ల జాబితాను పరిశీలించాలి పేరు, వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలు…

అత్తాపూర్ సర్కిల్‌లో 27 నుంచి వార్డు సభలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్-20 పరిధిలో ఆగస్టు 27, 2026 నుంచి వార్డు సభలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఓటరు నోటీసు అందుకున్న వారు సంబంధిత కేంద్రాలకు వెళ్లి తమ ఓటరు వివరాలను వెరిఫై చేసుకోవాలని…

Rangareddy: ప్రజల మధ్య కనిపించడం నాయకత్వం కాదు : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, సీఎమ్సీ కమిషనర్ శ్రీమతి సృజన ,జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ , ఇతర సీఎమ్సీ అధికారులతో కలిసి మదీనాగూడ డివిజన్‌లోని మైత్రి…

Rangareddy: బండి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్‌లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ హేమ దుర్గా మాత అమ్మవారి ఆలయ 26వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు 25వ తేదీ మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ…

Rangareddy: ఇండో–నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కెనరీ స్కూల్ విద్యార్థి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ కెనరీ స్కూల్ విద్యార్థి పాటిబండ్ల నవనీత్ నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు17 నుండి 23, 2026వరకు నిర్వహించిన తొలి ఇండో,నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. ఈ…

Rangareddy: ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటు ప్రారంభోత్సవం చేసిన హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బీ బ్లాకులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘సూర్కి బౌల్స్’ మల్టీక్యూజిన్ రెస్టారెంటును సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్యఅతిధిగా విచ్చేసి,…

Rangareddy: ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం: వి. జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ప్రజావాణి…

రాజేంద్రనగర్‌లో 300 మంది విద్యార్థులకు టీడీ టీకాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు టెటనస్–డిఫ్తీరియా టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జి.…

ఆపదలో ఆదుకునే ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోధనను వృత్తిగా, రక్తదానాన్ని ప్రవృత్తిగా చేసుకుని ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఎం.పీ.పీ.ఎస్. శ్రీరాం నగర్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు…