క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాజ్‌భవన్ ముట్టడి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్‌భరో

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాజ్‌భవన్ ముట్టడి, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ…

కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు అమ్మవార్లను దర్శించుకున్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన…

హైకోర్టు ఉద్యోగ పరీక్షలకు తేదీ ఖరారు ఆగస్టు 29న ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ పరీక్షలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో న్యాయశాఖ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసుల్లోని ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్), ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ మేరకు జనవరి 19, 2026న…

ఎస్‌బీఐలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు! ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రకటన విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన బ్యాక్‌లాగ్ ఖాళీల్లో మొత్తం…

రేపటితో సర్వే ముగింపు.. హైదరాబాద్‌లో 40 లక్షల ఓట్లపై ఉత్కంఠ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్ల వివరాల సేకరణ ప్రక్రియ రేపటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే…

బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోనాల పండుగ సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ శ్రీ పోచమ్మ దేవాలయాన్ని తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ దర్శించు కున్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్వ సత్యనారాయణను శాలువాతో ఘనంగా…

కృష్ణా తీరంలో అద్భుతం: మొసలికి ప్రత్యేక పూజలు చేసిన పురోహితుడు ​బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద అనుకోని అతిథి ​భయపడకుండా వరుణ దేవుని వాహనంగా భావించి పూజించిన పండితుడు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన, అరుదైన ఘటన చోటు చేసుకుంది. నీటిలో ఉండాల్సిన ఒక పెద్ద మొసలి ఒడ్డుకు వచ్చి…

రేపు పాలారం బండి ఊరేగింపు.. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మటలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి రేపు పాలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి పార్వతాల రాజేందర్ తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంప్రదాయంలో భాగంగా ఈ…

Nalgonda: మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి

• ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు : గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నల్గొండ: మహిళా రిజర్వేషన్‌లో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా కల్పించకుండా మహిళా సాధికారత గురించి…

బోనాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ భేటీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…