Rangareddy: జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించిన బలరాం యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా 6వ తేదీ గురువారం ఉదయం నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి…
జీహెచ్ఎంసీ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ డిమాండ్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.53 ప్రకారం వేతనాలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జాజాల రుద్రకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం…
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ తెలిపాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొవిడెంట్ కెన్వర్త్, ప్రేమావతిపేట్ గ్రామానికి చెందిన చిట్టి మోహన్ (55) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఇప్పటి…
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 20–24 గంటల నిరీక్షణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా కొనసాగింది. మొత్తం 77,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,485 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.46 కోట్లు నమోదు…
నిరాశలో ఉన్నవారికి ఈయనే దేవుడు: డాక్టర్ పరికిపండ్ల అశోక్ సేవా ప్రస్థానం!
ఎడిటోరియల్ ప్రత్యేక కథనం: సమాజ హితమే శ్వాసగా.. మానసిక వెలుగులు నింపుతున్న డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధునిక సమాజంలో పరుగుల జీవితం, ఒత్తిడి, నిరాశ మనుషులను ఒంటరితనం వైపు నెడుతున్నాయి. చిన్న కష్టానికే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ…
అమ్మవారి బోనాల మహోత్సవాలకు ఘన ఏర్పాట్లు.. భావన ఋషి కాలనిలో ఆలయ సుందరీకరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి కాలనిలో ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం జరగనున్న బోనాల మహోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. గురువారం దేవాలయానికి రంగుల…
గద్దర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి: పంబాల రాజు రాజేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహోన్నత ప్రజాకవి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు రాజేంద్రనగర్ నియోజకవర్గ బాధ్యుడు, ది నేషనల్ అంబేద్కర్ సేన నాయకుడు పంబాల రాజు రాజేష్ తెలిపారు. ప్రజలను తన పాటలతో…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధి, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలపై కాంగ్రెస్ కీలక సమీక్ష
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో కీలక సమావేశం…
ఓల్డ్ కర్నూల్ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్హోల్లు.. ప్రాణాలకు ముప్పు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు డ్రైనేజీ మ్యాన్హోల్లకు మూతలు లేకపోవడంతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల సమయంలో…
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.105.91 కోట్ల నిధులు మంజూరు.
తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా(ఆగస్టు05): కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషి ఫలితంగా రూ.105.91 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ రహదారులు, ప్రధాన రహదారుల, డ్రైనేజీలు,వంతెనలు, విద్య,వైద్య స్థానిక మౌలిక వసతుల అభివృద్ధికి…
