మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం కోటి విద్య స్కూల్ ఉపాధ్యాయుల పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు శ్రీరామ కాలనీలోని కోటి విద్య స్కూల్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి…

బీసీల హక్కులపై సమగ్ర కార్యాచరణకు తక్షణ చర్యలు చేపట్టాలి: గుజ్జ సత్యం

• బీసీల 42% రిజర్వేషన్లతో పాటు పెండింగ్‌ డిమాండ్ల సాధనకు బీసీ కమిషన్‌తో సుదీర్ఘ చర్చలు • బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి. నిరంజన్‌కు వినతిపత్రం – సభ్యులు రాపోలు జయప్రకాష్‌, రంగు బాలలక్ష్మితో కీలక అంశాలపై చర్చ తెలంగాణ ఎక్స్‌ప్రెస్…

కార్మికులకు అండగా నిలుస్తాం: శ్రీధర్ సాగర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు, సంక్షేమం, హక్కులు, భద్రతా చర్యలపై శ్రీ వెంకటేశ్వర లేబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. గుడిమల్కాపూర్‌లోని ఎస్బీఐ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో…

దుగ్గిళ్ళ శ్రీధర్ బాబుకు శంషాబాద్‌ లో రూ. 5 ల భోజనం ఏర్పాటు చేయాలని వినతి : సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రా గిరి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శంషాబాద్ జోన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ. 5 లకే భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఐఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వనంపల్లి…

Chinnakodur: దళితుల దారిపై పసుపు నీళ్ల చల్లాట.. ఎర్రవెల్లి ఘటనపై చిన్నకోడూరులో టీపీసీసీ ఎస్సీ విభాగం ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎర్రవెల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వెలుపల దళిత సమాజం, కాంగ్రెస్ శ్రేణులు శాంతియుతంగా చావు డప్పు నిరసన…

పిల్లల భవిష్యత్తుపై వినుకొండ CI సాంబశివరావు ఆవేదన: తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ​”గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. పిల్లల్ని కష్టపెట్టమని కాదు, కష్టం విలువ తెలిసేలా పెంచండి.” ​ఆలోచింపజేస్తున్న ఓ పోలీస్ అధికారి పిలుపు:

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేటి సమాజంలో క్రమశిక్షణా రాహిత్యం, భయాందోళనలు పెరిగిపోవడానికి పాఠశాలల్లో, ఇళ్లలో పిల్లల పెంపకంపై పర్యవేక్షణ తగ్గడమే ప్రధాన కారణమని వినుకొండ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సిఐ) సింగిరేసి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు,…

ఆత్మహత్యలు ఏ సమస్యలకు పరిష్కారం కాదు: డాక్టర్ అనితా రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హన్మకొండ: అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 న అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమంలో “ఆత్మహత్యల నివారణ…

Kamareddy: ఇలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు,…

ఫామ్‌హౌస్ అహంకారంపై ప్రజాస్వామ్య ఆత్మగౌరవ శంఖారావం: జక్కని అనిత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫామ్‌హౌస్ కేంద్రంగా BRS నాయకులు చేస్తున్న రాజకీయాలపై తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (TSHDCL) వైస్ చైర్మన్ జక్కని అనిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి…

మైలార్దేవపల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవపల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆదర్శ ఉపాధ్యాయుడు, మాజీ రాష్ట్రపతి…