Rangareddy: ఆర్యవైశ్య మహా సభ మండల అద్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాశెట్టి ప్రభాకర్ గుప్తా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహా సభ మండల అద్యక్షుడిగా ఏకగ్రీవంగా మాశెట్టి ప్రభాకర్ గుప్తా, జనరల్ సెక్రటరీగా సేవా రత్న పోలా కోటేశ్వర్ రావు, ట్రెజరర్ గా శర్వాలింగం బాదం ఎన్నికైనారు.

యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువత రండి – దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి! బాబుల్ రెడ్డి నగర్‌లో యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఈ నెల 23 న ఆదివారం నిర్వహించనున్న యువ సమ్మేళనం సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువతలో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణతో పాటు సంఘటిత శక్తిని…

మేమెంతో మాకంత… సగం వాటాతోనే సామాజిక న్యాయం: బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఖమ్మం రూరల్: దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక, రాజకీయ న్యాయం దక్కడం లేదని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య…

Rangareddy: కాళేశ్వరంలో రాగం సుజాత యాదవ్ అస్థికల నిమజ్జనం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే. రాగం సుజాత యాదవ్ అస్థికలను కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు,…

కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకోవాలి – మణికొండ, నెక్నంపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల నిరసన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఎంతో మంది పేద కుటుంబాలకు భరోసాగా నిలిచాయని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.…

శతాబ్ది యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువతలో దేశభక్తి.. జాతీయ భావన.. సేవా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 23, 2026న పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ జరగనున్న శతాబ్ది యువ సమ్మేళనం సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి, జాతీయ భావన, సేవా…

Rangareddy “రక్తదానం చేయడం ద్వారా మనం ఎవరో ఒకరి జీవితంలో వెలుగు నింపగలం : వి. జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: “రక్తదానం చేయడం ద్వారా మనం ఎవరో ఒకరి జీవితంలో వెలుగు నింపగలం. మనం చేసే చిన్న సహాయం ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడగలదు” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

Rangareddy: రాగం సుజాత యాదవ్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీడబ్ల్యుసి మెంబర్ డాక్టర్ ఎన్. రఘువీర రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే.రాగం సుజాత యాదవ్ స్వర్గస్తులయ్యారని తెలిసి ఏఐసిసి సీడబ్ల్యుసి సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీర రెడ్డి నల్లగండ్లలోని కార్పొరేటర్…

Hyderabad: మీనాక్షి నటరాజన్ తో సమావేశమైన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గాంధీభవన్లో పీఏసీ. సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ , కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…

Rangareddy: శ్రీ శక్తి సనాతన శక్తి కార్యక్రమంలో గవర్నర్‌కు ఘన సత్కారం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్‌లోని శ్రీశ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన “శ్రీశక్తి సనాతన శక్తి” కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శివప్రసాద్ శుక్లా హాజరై…