ఆపదలో ఆదుకునే ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోధనను వృత్తిగా, రక్తదానాన్ని ప్రవృత్తిగా చేసుకుని ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ అల్లావలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని ఎం.పీ.పీ.ఎస్. శ్రీరాం నగర్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు…
పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం టి-శాట్ నెట్వర్క్ అందిస్తున్న ఉచిత డిజిటల్ కంటెంట్ను కల్వకుర్తి నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.…
శ్రేష్ఠం గేట్వే హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ఠం గేట్వే హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు సంకూరి జై ప్రకాష్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్…
Rangareddy: శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,మదీనగూడ డివిజన్ పరిధిలో గంగారం హుడాకేఫ్, మంజీరా రోడ్ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్…
Rangareddy: మహా పాదయాత్రలో పాల్గొనేందుకు యలమంచి ఉదయ్ కిరణ్ కు ఆహ్వానం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిమంటి కృష్ణ , వీరశైవ లింగాయత్ ఆర్గనైజర్స్ ప్రతినిధులు తదితరులు మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ను…
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఉమా మహేశ్వరి రెడ్డి నివాసంలో ఘనంగా పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా మహేశ్వరి రెడ్డి శుక్రవారం తన నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి కుటుంబ సభ్యులతో…
Rangareddy: శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ లకు శుభాకాంక్షలు తెలిపిన యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్లోని జవహర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో శ్రీమతి పార్వతి శ్రీ జనార్ధన్ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ శుభ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై, దంపతులకు…
Hyderabad: శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజాసేవకు మరింత శక్తి, సంకల్పానికి మరింత బలం : జగదీశ్వర్ గౌడ్.
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ కర్మన్ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు…
50 ఏళ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలి: చేనేత ఐక్య వేదిక
హైదరాబాద్, ఆగస్టు 22: చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రతినిధి బృందం కోరింది. హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్లో చేనేత అభివృద్ధి కార్పొరేషన్…
పాత ఫోటో ఫ్రేములు, విగ్రహాల గౌరవప్రద సేకరణకు ప్రత్యేక కార్యక్రమం పర్యావరణ పరిరక్షణతో పాటు మత విశ్వాసాలకు గౌరవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాతబడిన, దెబ్బతిన్న లేదా వినియోగంలో లేని దేవతా విగ్రహాలు, దైవ చిత్రపటాలు, ఫోటో ఫ్రేములను గౌరవప్రదంగా సేకరించి పర్యావరణహిత పద్ధతిలో పునర్వినియోగం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.…
