బెంగళూరులో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జెప్టో రవాణా సంస్థతో కలిసి పనిచేస్తూ బెంగళూరులో ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్‌కు సంస్థ తరఫున మొదటి బహుమతి, అవార్డు లభించింది.రవాణా రంగంలో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ఎంతోమందికి…

Rangareddy: శాతవాహన నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టిన నార్నె శ్రీనివాసరావు.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎమ్ టీ శాతవాహన నగర్ కాలనీలో కాలనీవాసుల పిలుపుమేరకు పలు సమస్యలపై పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు హెచ్ ఎమ్ టీ…

Medchal-Malkajgiri: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ కు భూమిపూజ : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: పేదల సొంతింటి కల సాకారానికి శిలాఫలకం పడబోతోంది. కె.పి.హెచ్.బి 7,9, ఫేజ్ మరియు గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న 5.87 ఎకరాల స్థలంలో పేదలకోసం 43కోట్ల ఖర్చుతో 4టవర్లను నిర్మించనున్నారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో నిర్మించబోయే…

అమావాస్య సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ…

తెలంగాణలో 630 మంది విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం…

Rangareddy: బోనాల పండుగ పలారం బండి కార్యక్రమంలో మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ…

హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణి రాజేంద్రనగర్, ఆగస్టు 10 ( వార్త వేదిక సూర్య )…

Rangareddy: బోనాలు, పలహారం బండి ఊరేగింపు మహోత్సవాలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, బోనాల పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మియాపూర్‌లో నిర్వహించిన బోనాలు మరియు పలహారం బండి ఊరేగింపు మహోత్సవాల్లో రాచమల్ల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ…

Rangareddy: మౌలిక సమస్యలపై ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి డివిజన్, స్ప్రింగ్ వ్యాలీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగ లేఅవుట్‌లోని…

Rangareddy: భక్తజనులతో పోటెత్తుతున్న శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్, మసీద్ బండలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం మరియు శనివారాలలో శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామికి వేదశాస్త్ర, పండిత శ్రేష్టులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో…