Hyderabad: విశ్వకర్మల ఐక్యతే రాజకీయ సాధికారతకు పునాది: ఆర్. కృష్ణయ్య

• 1700 కిలోమీటర్ల విశ్వకర్మ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం • బీసీ కులాల రాజ్యాధికార సాధనకు విశ్వకర్మ ఏక్తా యాత్ర మార్గదర్శకం: గుజ్జ సత్యం హైదరాబాద్, ఆగస్టు 27: విశ్వకర్మ సమాజ ఐక్యత, రాజకీయ సాధికారత, సామాజిక చైతన్య లక్ష్యాలతో…

Medchal-Malkajgiri: బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్‌ శివాజీనగర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కాంగ్రెస్…

Rangareddy : చెత్తా, చెదారాన్ని పడవేయకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి : బ్యాగరీ రాజు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు స్మశాన వాటిక సమీపంలో వేస్తున్న చెత్తా, చెదారంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్బంగ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు మాట్లాడుతు, శేరిలింగంపల్లి…

రేపు రాఖీ పౌర్ణమి వేడుకలకు పద్మశాలి కులబాంధవులకు ఆత్మీయ ఆహ్వానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవన్‌లో ఈ నెల 28న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్…

Hyderabad: ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ

• కుల గణనలో ఓబీసీకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి • ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ. • ప్రతి కులానికి ప్రత్యేక కోడ్.. శాస్త్రీయ డ్రాప్‌డౌన్ విధానం అమలు చేయాలి. హైదరాబాద్‌, ఆగస్టు 26: 2027…

హైదర్‌గూడలో సీసీ రోడ్డు నిర్మాణం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదర్‌గూడలోని బాలాజీ మిఠాయి బండార్ సమీప కాలనీలో చాలా రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పైప్‌లైన్‌ సమస్య, రోడ్లపై గుంతల కారణంగా స్థానిక ప్రజలు, కాలనీవాసులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…

27న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా.. తరలిరావాలని ఉద్యోగ సంఘాల పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న…

ఈ నెల 27న గ్రామ, వార్డు సభల్లో ఓటర్ల జాబితాను పరిశీలించాలి పేరు, వివరాలను సరిచూసుకుని అవసరమైన సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలు…

అత్తాపూర్ సర్కిల్‌లో 27 నుంచి వార్డు సభలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్-20 పరిధిలో ఆగస్టు 27, 2026 నుంచి వార్డు సభలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఓటరు నోటీసు అందుకున్న వారు సంబంధిత కేంద్రాలకు వెళ్లి తమ ఓటరు వివరాలను వెరిఫై చేసుకోవాలని…

Rangareddy: ప్రజల మధ్య కనిపించడం నాయకత్వం కాదు : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, సీఎమ్సీ కమిషనర్ శ్రీమతి సృజన ,జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ , ఇతర సీఎమ్సీ అధికారులతో కలిసి మదీనాగూడ డివిజన్‌లోని మైత్రి…