Hanumakonda: ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
• అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,…
విశ్వకర్మల ఐక్యతే సామాజిక సాధికారతకు పునాది: ఆర్. కృష్ణయ్య
• హైదరాబాద్-ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర ప్రారంభం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: విశ్వకర్మల ఐక్యత, సాంస్కృతిక పూర్వ వైభవ పరిరక్షణ, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంగా చేపట్టిన హైదరాబాద్–ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర గురువారం బోరబండలోని…
ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలోని 60 అడుగుల రోడ్డు పక్కన చెత్తను కవర్లలో వేసి పడేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త తినేందుకు…
కోస్గి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి – కాటేదాన్లో పోస్టర్ ఆవిష్కరణ.. టీఆర్ఎస్ శ్రేణులకు నీరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్లో ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సభను…
రామేశ్వర్ పల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నూతన కమిటీల ఎన్నిక
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కామారెడ్డి: భిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రాములో నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ…
శంషాబాద్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు అమరవీరులకు నివాళులు.. సీపీఐ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్ర గిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట…
పుప్పాలగూడ పాఠశాలకు రెండు టెలివిజన్లు అందజేత
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పుప్పాలగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ది సిటీజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ ధూళిపాల సీతారాం దంపతుల ఆర్థిక సహకారంతో రెండు దూరదర్శన్ టెలివిజన్లను అందజేశారు.విద్యార్థులకు విద్యాబోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో…
వినాయక నవరాత్రి ఉత్సవాల ప్రారంభం: కాటేదాన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా టీఎన్జీవోస్ కాటేదాన్ కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మొదటి రోజు పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు సోమ శ్రీనివాస్ గుప్తా, మాజీ అధ్యక్షుడు…
భక్తులకు మట్టి గణపతుల పంపిణీ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బీజేపీ, టీడీపీ నాయకులు భక్తులకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు…
శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :.మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని భావన రుషి నగర్లో ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ప్రతిమకు ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి నైవేద్యం…
