కోస్గి పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి – కాటేదాన్‌లో పోస్టర్ ఆవిష్కరణ.. టీఆర్ఎస్ శ్రేణులకు నీరుడు సర్వేష్ ముదిరాజ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సభను…

శంషాబాద్‌లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు అమరవీరులకు నివాళులు.. సీపీఐ జెండా ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్ర గిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట…

పుప్పాలగూడ పాఠశాలకు రెండు టెలివిజన్లు అందజేత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పుప్పాలగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ది సిటీజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ ధూళిపాల సీతారాం దంపతుల ఆర్థిక సహకారంతో రెండు దూరదర్శన్ టెలివిజన్లను అందజేశారు.విద్యార్థులకు విద్యాబోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో…

వినాయక నవరాత్రి ఉత్సవాల ప్రారంభం: కాటేదాన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా టీఎన్జీవోస్ కాటేదాన్ కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మొదటి రోజు పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.​ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు సోమ శ్రీనివాస్ గుప్తా, మాజీ అధ్యక్షుడు…

భక్తులకు మట్టి గణపతుల పంపిణీ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతుల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బీజేపీ, టీడీపీ నాయకులు భక్తులకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు…

​శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :.మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన రుషి నగర్‌లో ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ప్రతిమకు ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి నైవేద్యం…

పసుపు వినాయకుడికి 21 రకాల పత్రాలతో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో పర్యావరణ పరిరక్షణకు అద్దంపట్టేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి నివాసంలో ఆయన కూతురు చేతులతో స్వయంగా తయారు…

సహజసిద్ధ పసుపుతో ‘గణపయ్య’ తయారీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆదర్శ కాలనీలో ఏర్వ గాయత్రి ఆధ్వర్యంలో సహజసిద్ధమైన పసుపుతో గణపతి విగ్రహాన్ని రూపుదిద్దారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి…

జీకేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో వైభవంగా తైక్వాండో, కర్రసాము బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :శారదానగర్ కమ్యూనిటీ హాల్‌లోని జీకేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం (సెప్టెంబర్ 13) తైక్వాండో, కర్రసాము విభాగాల విద్యార్థులకు బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు విజయవంతంగా ముగిసాయి.​ఈ పరీక్షలను కేవీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన…

కాలుష్య నివారణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బాబుల్ రెడ్డి నగర్‌లో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ మాజీ వార్డు సభ్యులు…