దుర్గా నగర్‌లో రూ.7.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు శ్రీనివాస ఆసుపత్రి సమీపంలో రూ.7.50 లక్షల వ్యయంతో కొత్తగా…

ఏడేళ్లుగా వీధిలైట్లు కరువు.. చీకట్లోనే బస్తివాసుల అవస్థలు ఇందిరమ్మ రాజ్యంలోనూ ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో తప్పని చీకటి బాధలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీలోని ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ బస్తివాసులు గత ఏడు సంవత్సరాలుగా వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్తీలోని ఏ ఒక్క వీధిలోనూ ఇప్పటివరకు వీధిలైట్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన…

శ్రీరామ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణ వేషధారణలో చిన్నారుల సందడి.. నృత్యాలతో అలరించిన విద్యార్థులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో ముస్తాబై నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణ, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం…

ధర్మాన్ని నిలబెట్టేందుకు అవతరించిన శ్రీకృష్ణుడు – భక్తి పారవశ్యంలో జన్మాష్టమి వేడుకలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భారతీయ ఆధ్యాత్మిక సంప్రదా యంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి విశిష్టమైన స్థానం ఉంది. భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో…

ఓబీసీ కాలమ్‌ లేకుండా జనగణన చేస్తే బీసీలకు దక్కేదేమిటి? – కేంద్రం వైఖరిపై గుజ్జ సత్యం ఫైర్

* ప్రశ్న నెం.10ను సవరించకపోతే వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా బీసీలకు ప్రయోజనం శూన్యం * ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాసినా స్పందన లేదు.. కేంద్రం ఇప్పటికైనా బీసీ సంఘాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి! తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్:…

Rangareddy: వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి నివాళులర్పించిన వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో పేదల పెన్నిధి, అభివృద్ధి ప్రదాత, జన హృదయాల్లో చెరగని ముద్రవేసి దివికెగిసిన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా…

Rangareddy: డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించిన జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి,…

Medchal-Malkajgiri: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహానేత వైఎస్ఆర్ : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గం కెపిహెచ్బీ టెంపుల్ బస్‌స్టాప్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ…

పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా రాజేంద్రనగర్‌లో ఉద్యోగుల ధర్నా -పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ ధర్నా చౌక్‌లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బి. యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు భద్రత…

Medchal-Malkajgiri: మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి : మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకంకింద కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన మహిళలకు రూ.50వేల…