Mahabubabad : 33వ వార్డ్ కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు.

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో ఎమ్మెల్యే డాక్టర్ బి. మురళి నాయక్ ఇటీవల కొత్త కూర గాయల మార్కెట్ వినియోగంలోకి తేవడంలో తన వంతు కృషి చేసిన…

Mahabubabad :సివిల్ సప్లై హమాలీ రేట్ల పెంపుకై రేషన్ డీలర్లతో చర్చలు ఫలప్రదం హమాలి రేట్ల పెంపు

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ ( ఏఐటియుసి అనుబంధం) రేట్ల పెంపుకై నేడు ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి. అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి…

బిక్నూర్ ఎస్సైని కలిసిన అంతంపల్లి గ్రామస్తులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి జిల్లా (జూలై 24):కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్లో బదిలీపై వచ్చి నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ని అంతంపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకారు. ఎస్సై మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు అందరూ సైబర్…

పర్యావరణ క్విజ్ పోటీల్లో నిజమాబాద్ ప్రథమ స్థానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజమాబాద్ (జూలై 24): పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులతో పాటు ప్రజలందరికీ అవగాహన పెంపొందించి.. ఆ క్రతువులో భాగస్వాములను చేసేందుకు కేంద్రం వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్ (ఎన్ఎసీపీసీ)’ను నిర్వహిస్తోంది. ఈ…

Rangareddy: నీట్ అవినీతిఫై ఆరంఘర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన ​– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

Telangana Express News : నీట్ ప్రశ్నాపత్రాల అవినీతి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అరంఘార్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా…

Rangareddy: ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాను సక్రమంగా సేకరిస్తున్న నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్ఎల్ఏ యువ డైనమిక్ లీడర్ రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ ఎల్లేష్ ఆదేశాల మేరకు పాపిరెడ్డి నగర్ లోని సీనియర్ బీజేపీ నాయకులైన టీ. నర్సింలు, వి.…

Hyderabad: బీసీల హక్కుల సాధనకు చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్: బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల సాధనే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు అధ్యక్షతన చారిత్రాత్మక బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీల సమగ్ర…

Rangareddy: ఎమ్ఎల్ఏ కు “సర్” వివరాలను తెలిపిన కనకలక్ష్మి

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్ఎల్ఏ ఆరెకపూడి గాందీ, ఆధ్వర్యంలో మియాపూర్ లోని ఎమ్ఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “సర్” కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ లు, బీఎల్ఏ లు నాయకులతో కలిసి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు…

Rangareddy: అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసిన అలావుద్దీన్ పటేల్

తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొత్తగూడలోని పలుచోట్ల మురుగునీటి పైపుల శుభ్రతలో సహకరించిన హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి. అధికారులు అరుణ్ కుమార్ కు, సిబ్బందికి కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎండి అలావుద్దీన్ పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు.…

Rangareddy: నాయి కోటి రాజుకు శుభాకాంక్షలు : బద్దం కొండల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్: తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నాయి కోటి రాజు గెలుపొందారు. ఈ సందర్బంగ అధ్యక్షులుగా గెలుపొందిన నాయి కోటి రాజుకు తెలంగాణ రేషన్…