Hyderabad: రక్షాబంధన్ బంధం.. బీసీ హక్కుల సాధనకు సంకల్పం
• కులగణన–2027 చారిత్రక నిర్ణయం.. బీసీలకు సామాజిక న్యాయానికి కొత్త బాట: ఆర్.కృష్ణయ్య • బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి: గుజ్జ సత్యం హైదరాబాద్, ఆగస్టు 28: విద్యానగర్లోని బీసీ భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా అక్కలు, చెల్లెళ్లు, మహిళా నాయకులు ఆత్మీయంగా తరలివచ్చి టీడీపీ సీనియర్ నాయకులు యు. విజయ్ కుమార్కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్ల…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో…
భావన ఋషి నగర్లో ఆధ్యాత్మిక శోభ.. మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి కాలనీలో ఉన్న శ్రీ మార్కండేయ ట్రస్ట్ భవనంలో భక్త మార్కండేయ స్వామికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ…
Hyderabad: విశ్వకర్మల ఐక్యతే రాజకీయ సాధికారతకు పునాది: ఆర్. కృష్ణయ్య
• 1700 కిలోమీటర్ల విశ్వకర్మ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం • బీసీ కులాల రాజ్యాధికార సాధనకు విశ్వకర్మ ఏక్తా యాత్ర మార్గదర్శకం: గుజ్జ సత్యం హైదరాబాద్, ఆగస్టు 27: విశ్వకర్మ సమాజ ఐక్యత, రాజకీయ సాధికారత, సామాజిక చైతన్య లక్ష్యాలతో…
Medchal-Malkajgiri: బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కాంగ్రెస్…
Rangareddy : చెత్తా, చెదారాన్ని పడవేయకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలి : బ్యాగరీ రాజు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు స్మశాన వాటిక సమీపంలో వేస్తున్న చెత్తా, చెదారంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్బంగ స్మశాన వాటిక ఇంచార్జ్ బ్యాగరీ రాజు మాట్లాడుతు, శేరిలింగంపల్లి…
రేపు రాఖీ పౌర్ణమి వేడుకలకు పద్మశాలి కులబాంధవులకు ఆత్మీయ ఆహ్వానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవన్లో ఈ నెల 28న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్…
Hyderabad: ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ
• కుల గణనలో ఓబీసీకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి • ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ. • ప్రతి కులానికి ప్రత్యేక కోడ్.. శాస్త్రీయ డ్రాప్డౌన్ విధానం అమలు చేయాలి. హైదరాబాద్, ఆగస్టు 26: 2027…
హైదర్గూడలో సీసీ రోడ్డు నిర్మాణం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదర్గూడలోని బాలాజీ మిఠాయి బండార్ సమీప కాలనీలో చాలా రోజులుగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పాటు పైప్లైన్ సమస్య, రోడ్లపై గుంతల కారణంగా స్థానిక ప్రజలు, కాలనీవాసులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.…
