Rangareddy: పేద, మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి 9ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…
Rangareddy: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాన్ని రేపు జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా…
Rangareddy: భక్తుల అన్న ప్రసాదాల కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, బేరి రామచందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి ఘనంగా బోనాల పండుగ కార్యక్రమంలో భాగంగా భక్తులు సమర్పించిన ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు నైవేద్యముగా ఉండి…
బెంగళూరులో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జెప్టో రవాణా సంస్థతో కలిసి పనిచేస్తూ బెంగళూరులో ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్కు సంస్థ తరఫున మొదటి బహుమతి, అవార్డు లభించింది.రవాణా రంగంలో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ఎంతోమందికి…
Rangareddy: శాతవాహన నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టిన నార్నె శ్రీనివాసరావు.
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎమ్ టీ శాతవాహన నగర్ కాలనీలో కాలనీవాసుల పిలుపుమేరకు పలు సమస్యలపై పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు హెచ్ ఎమ్ టీ…
Medchal-Malkajgiri: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ కు భూమిపూజ : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: పేదల సొంతింటి కల సాకారానికి శిలాఫలకం పడబోతోంది. కె.పి.హెచ్.బి 7,9, ఫేజ్ మరియు గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న 5.87 ఎకరాల స్థలంలో పేదలకోసం 43కోట్ల ఖర్చుతో 4టవర్లను నిర్మించనున్నారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో నిర్మించబోయే…
అమావాస్య సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ…
తెలంగాణలో 630 మంది విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం…
Rangareddy: బోనాల పండుగ పలారం బండి కార్యక్రమంలో మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ తెలంగాణ…
హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో హైదరగూడలో మహిళల ఘన తిరంగయాత్ర బీజేపీ నాయకురాలు ఉమా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా జాతీయ జెండా పంపిణి రాజేంద్రనగర్, ఆగస్టు 10 ( వార్త వేదిక సూర్య )…
