ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు నేషనల్ అంబేద్కర్ సేన వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 2023 ఆగస్టు 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ నేషనల్ అంబేద్కర్ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పంబల…

Bansuwada: బోర్లం గురుకుల కళాశాలలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా (ఆగష్టు 13): బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, జూనియర్‌ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ…

Rangareddy: పేద, మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్పల్లి 9ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…

Rangareddy: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు స్థలాన్ని రేపు జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా…

Rangareddy: భక్తుల అన్న ప్రసాదాల కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, బేరి రామచందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి ఘనంగా బోనాల పండుగ కార్యక్రమంలో భాగంగా భక్తులు సమర్పించిన ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు నైవేద్యముగా ఉండి…

బెంగళూరులో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జెప్టో రవాణా సంస్థతో కలిసి పనిచేస్తూ బెంగళూరులో ప్రథమ స్థానంలో నిలిచిన ఈరంకి వేణు కుమార్ గౌడ్‌కు సంస్థ తరఫున మొదటి బహుమతి, అవార్డు లభించింది.రవాణా రంగంలో జెప్టో సంస్థతో కలిసి పనిచేస్తూ ఎంతోమందికి…

Rangareddy: శాతవాహన నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టిన నార్నె శ్రీనివాసరావు.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎమ్ టీ శాతవాహన నగర్ కాలనీలో కాలనీవాసుల పిలుపుమేరకు పలు సమస్యలపై పాదయాత్ర చేపట్టిన హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు హెచ్ ఎమ్ టీ…

Medchal-Malkajgiri: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ టవర్స్ కు భూమిపూజ : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: పేదల సొంతింటి కల సాకారానికి శిలాఫలకం పడబోతోంది. కె.పి.హెచ్.బి 7,9, ఫేజ్ మరియు గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న 5.87 ఎకరాల స్థలంలో పేదలకోసం 43కోట్ల ఖర్చుతో 4టవర్లను నిర్మించనున్నారు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో నిర్మించబోయే…

అమావాస్య సందర్భంగా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమావాస్య సందర్భంగా మార్కండేయ నగర్ ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పగిడిమర్రి సూర్యనారాయణ సహకారంతో కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో అన్నవితరణ…

తెలంగాణలో 630 మంది విద్యాశాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు శాఖాపరమైన కార్యక్రమాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీ గురువారం…