Rangareddy: బాధిత కుటుంబానికి రెండులక్షల ఆర్థిక సాయంచేసిన ఆరెకపూడి గాంధీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో నాలాలో గల్లంతైన ప్రేమ్ నగర్ బీ బ్లాకు కాలనీకి చెందిన బాలయ్య70సం. కుటుంబాన్ని పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే…

Rangareddy: బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అనేక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ…

Rangareddy: ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో బోనాల పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన బోనాల మరియు ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై…

Secunderabad: ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి రమేష్ దంపతులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తన సతీమణితో కలిసి ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌ లోని ప్రసిద్ధ…

Rangareddy : ఎమ్మెల్యే ను కలిసి స్థానిక సమస్యలను వివరించిన బలరామ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ స్థానిక అమ్మవారి దేవాలయ నిర్మాణం మరియు మంచినీటి సమస్యలపై పిఎసి చైర్మన్ , శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి…

Rangareddy: ప్రకృతి మన సంపద, పరిరక్షణ మన బాధ్యత : ఉప్పలపాటి శ్రీకాంత్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు సమీపంలో పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ లక్ష్యంగా గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్…

Rangareddy: బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కొమిరిశెట్టి సాయిబాబా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నల్లగండ్ల డివిజన్ టీఎన్జీఓ కాలనీలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు , గచ్చిబౌలి డివిజన్ మాజీ…

Rangareddy: ఉచిత వైద్య పరీక్షల శిబిరాల ను ప్రారంభించిన రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో…

Hyderabad: నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…

Hyderabad:నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…