Rangareddy: ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం అందించిన మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మదినగూడ డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి జారిపడి గాయపడిన దినేష్ అనే వ్యక్తి ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆసుపత్రికి వెళ్లి…

Rangareddy: సమానత్వం కోసం పాపన్న గౌడ్ పోరాటం చిరస్మరణీయం : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం, న్యాయం మరియు ప్రజా హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీర తెలంగాణ యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్…

Rangareddy: శ్రీ వీరాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు భక్తజనులందరి మీద ఉండాలి : మారబోయిన సందీప్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్ మసీద్ బండలోని శ్రీశ్రీశ్రీ స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శాస్త్ర యుక్తంగా పండిత శ్రేష్టులచే శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామికి ధూప ధీప నైవేద్యాలను…

Rangareddy: సేవా రత్న పోలా కోటేశ్వర రావు కు హృదయపూర్వక శుభాకాంక్షలు : ఆర్యవైశ్య ప్రతినిధులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహా సభ మండల జనరల్ సెక్రటరీ గా సేవా రత్న పోలా కోటేశ్వర రావు ఎన్నికైన శుభ సందర్బంగ ఆర్యవైశ్య ప్రతినిధులు , బస్తి సంఘాలు , పెద్దలు సేవా రత్న పోలా…

బాబుల్ రెడ్డి నగర్‌లో రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో సోమవారం రాత్రి జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్, పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి,…

Rangareddy: ఆర్యవైశ్య మహా సభ మండల అద్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాశెట్టి ప్రభాకర్ గుప్తా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహా సభ మండల అద్యక్షుడిగా ఏకగ్రీవంగా మాశెట్టి ప్రభాకర్ గుప్తా, జనరల్ సెక్రటరీగా సేవా రత్న పోలా కోటేశ్వర్ రావు, ట్రెజరర్ గా శర్వాలింగం బాదం ఎన్నికైనారు.

యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువత రండి – దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి! బాబుల్ రెడ్డి నగర్‌లో యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఈ నెల 23 న ఆదివారం నిర్వహించనున్న యువ సమ్మేళనం సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువతలో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణతో పాటు సంఘటిత శక్తిని…

మేమెంతో మాకంత… సగం వాటాతోనే సామాజిక న్యాయం: బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఖమ్మం రూరల్: దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక, రాజకీయ న్యాయం దక్కడం లేదని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య…

Rangareddy: కాళేశ్వరంలో రాగం సుజాత యాదవ్ అస్థికల నిమజ్జనం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు కీ.శే. రాగం సుజాత యాదవ్ అస్థికలను కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు,…

కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకోవాలి – మణికొండ, నెక్నంపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల నిరసన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఎంతో మంది పేద కుటుంబాలకు భరోసాగా నిలిచాయని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.…