ఓల్డ్ కర్నూల్ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్హోల్లు.. ప్రాణాలకు ముప్పు భారీ వర్షంలో ప్యాసింజర్ ఆటో, లారీ ఇరుక్కొన్న ఘటనలు – పలువురికి గాయాలు – వెంటనే మూతలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో శివసాయి ధర్మకాంటా నుంచి దర్గా వరకు డ్రైనేజీ మ్యాన్హోల్లకు మూతలు లేకపోవడంతో వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల సమయంలో…
జై మహంకాళి నామస్మరణతో మారుమ్రోగిన సికింద్రాబాద్ – వందల ఏళ్ల సంప్రదాయానికి ప్రతీకగా ఘనంగా కురుమల బోనాల పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సికింద్రాబాద్ లష్కర్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బుధవారం కురుమల సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. భోలక్పూర్ బీరప్ప గుడి నుంచి ప్రారంభమైన భక్తుల ఊరేగింపు మల్లన్నగుడి, బన్సీలాల్పేట్,…
ఓటరు జాబితా సవరణకు బీఆర్ఎస్ సహాయ శిబిరాలకు విశేష స్పందన ఆగస్టు 10 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని అందె లక్ష్మణ్ రావు వెల్లడి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ–నెక్నంపూర్ డివిజన్లలో ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు అందె…
Rangareddy: శాశ్వత పరిష్కారదిశగా యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడ్చాలి : అల్లావుద్దీన్ పటేల్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ లోని ప్రధాన కూడళ్లలో అధ్వాన్నంగా మారిన రహదారులపై కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగ అల్లావుద్దీన్ పటేల్ మాట్లాడుతు,…
శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ రామకృష్ణ మఠం కమిటీ హాల్లో బుధవారం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన…
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.…
శంషాబాద్ మాజీ సర్పంచ్ పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా నర్కుడ గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్కుడ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్, సంజయ్…
కల్తీ మసాలాల తయారీదారులు, విక్రేతలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీతారాం ధూళిపాళ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆహార కల్తీ నిరోధక ప్రత్యేక బృందం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో జీలకర్ర, వాము, షాజీరా, ఆవాలు, లవంగాలు వంటి నిత్యావసర మసాలాలలో వస్త్రాలకు ఉపయోగించే రంగులు, సుగంధపు పొడి, పారిశ్రామిక నూనెలు కలిపి విక్రయిస్తున్న…
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 77,394 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 31,129 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.72 కోట్ల ఆదాయం…
పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి – సీఎం రేవంత్ రెడ్డి 7,437 పోస్టుల భర్తీపై అత్యవసర సమీక్ష.. దుష్ప్రచారం, మోసాలపై కఠిన చర్యలకు ఆదేశాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికా రులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రశ్నపత్రాల…
