Medchal-Malkajgiri :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో కూకట్పల్లిలో అభివృద్ధికి కొత్త శకం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కె.పి.హెచ్.బి ప్రజయ్ అపార్ట్మెంట్స్ రోడ్, గోకుల్ ప్లాట్స్ వద్ద ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో…
విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి: ఉమామహేశ్వరి రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు.…
Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేసిన కే. కనకలక్ష్మి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల పాపి రెడ్డి కాలనీ…
Rangareddy: ఘనంగా హెచ్పీసీఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, డోయెన్స్ కాలనీ సమీపంలోని గంగా హెచ్పీసీఎల్ పెట్రోల్ పంప్ ప్రాంగణంలో మొదటి విక్రయ కేంద్రంగా హెచ్పీసీ ఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవేష్…
Warangal: నర్సంపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
• ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుదాం: డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, నర్సంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్…
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కసిరెడ్డి హామీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్లో నిర్వహించిన చుడాలి పండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం తన నివాసంలో వివిధ మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు…
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు నేషనల్ అంబేద్కర్ సేన వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 2023 ఆగస్టు 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ నేషనల్ అంబేద్కర్ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పంబల…
Bansuwada: బోర్లం గురుకుల కళాశాలలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా (ఆగష్టు 13): బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ…
Rangareddy: పేద, మద్యతరగతి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి 9ఫేజ్ గోకుల్ ప్లాట్స్ వద్ద కట్టబోయే ఇందిరమ్మ టవర్ ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలసి టిపిసిసి ఉపాధ్యక్షులు,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…
Rangareddy: ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాన్ని రేపు జరగనున్న ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి టీజీవైకేసీఎస్సీ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా…
