శంషాబాద్‌లో బీఆర్‌ఎస్‌ బస్తీ బాట ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీఆర్‌ఎస్‌ శంషాబాద్‌ 118వ డివిజన్‌ ఆధ్వర్యంలో యాదవ్‌ బస్తీలో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు బస్తీలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా…

విధుల్లో ఉండగా మున్సిపల్ కార్మికుడికి ప్రమాదం మూడు రోజులైనా పట్టించుకోని అధికారులు: తెలంగాణ మున్సిపల్ సంఘం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విధులు నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ & కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

టీఎన్‌జీఓఎస్ కాలనీలో రేషన్ తీసుకోని వారు 30, 31 తేదీల్లో తీసుకోవాలి : మసున సత్యనారాయణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్‌జీఓఎస్ కాలనీలో రేషన్ సరుకులు ఈ నెల ఇంకా తీసుకోని కార్డుదారులు ఈ నెల 30, 31 తేదీల్లో వచ్చి తమ రేషన్ సరుకులను తీసుకోవాలని రెక్సాన్ డీలర్…

కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం – అర్హులైన వారు అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సామాజిక భద్రత పింఛన్లలో భాగంగా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత కలిగిన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, థలసేమియా,…

సాత్విక్ కుటుంబానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కడ్తాల మండలం రావిచేడ్ గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేష్ కుమారుడు సాత్విక్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం ఉదయం వారి నివాసానికి…

Medchal-Malkajgiri: అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గానికి పది సంవత్సరాలు శాసనసభ్యుడుగా ఉన్న కృష్ణారావు చేసిందేమీ లేకపోగా స్థాయిని మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేస్తున్నాడని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించబోమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్…

జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్స్ – రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఉమా మహేశ్వరి రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా…

Narsampet: నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవిందర్ ఏకగ్రీవ ఎన్నిక

• ప్రధాన కార్యదర్శిగా పెండెం భాస్కర్.. కోశాధికారిగా గాజుల రాము • ప్రమాణ స్వీకారం తేదీ: 02/09/2026 ఉదయం 10am, నర్సంపేట పద్మశాలి సంఘం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా సంగీత టెక్స్‌టైల్స్‌కు…

Rangareddy: రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు : యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పవిత్రమైన రాఖీ పౌర్ణమి పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని సోదర సోదరీమణులందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగ యలమంచి ఉదయ్ కిరణ్…

Hyderabad: రక్షాబంధన్‌ బంధం.. బీసీ హక్కుల సాధనకు సంకల్పం

• కులగణన–2027 చారిత్రక నిర్ణయం.. బీసీలకు సామాజిక న్యాయానికి కొత్త బాట: ఆర్.కృష్ణయ్య • బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి: గుజ్జ సత్యం హైదరాబాద్‌, ఆగస్టు 28: విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…