పేదల హక్కుల కోసం ఏకతాటిపైకి రండి — ప్రజా సమస్యలపై ఐక్య పోరాటమే మార్గం: సీపీఐ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం ఏఆర్ దేవరాజ్ భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి, సీపీఐ తెలంగాణ నియంత్రణ…
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎక్స్ ప్రెస్(ఆగష్టు 15): జిల్లాలోని బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఆ తర్వాత విద్యార్థులు వారిదైన శైలిలో ఆట,పాటలు,ఉపన్యాసాలతో…
క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి: ఎస్. వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదడాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత నాగమణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో, శ్రీ విద్యానికేతన్ ఉన్నత…
బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి : బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ నియోజకవర్గ సమావేశంలో పల్నాటి యాదయ్య, పుస్తకాల నర్సింగ్రావు డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ నియోజకవర్గ సమావేశం శనివారం రాజేంద్రనగర్ మండల కార్యాలయంలోని ఏఆర్ దేవరాజ్ భవన్లో బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ మండల ఇన్చార్జి జే. ఆనంద్ గౌడ్ అధ్యక్షతన…
కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ల పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, కాటేధాన్, శ్రీరాంనగర్, లక్ష్మిగూడ, ఆనంద్ నగర్ ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
రుద్రా కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రుద్రా కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీఐఏ సబ్ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ…
నేతాజీనగర్ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మండల పరిషత్ రాజేంద్రనగర్ పరిధిలోని నేతాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బి. ప్రమీల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
Rangareddy: శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : మారబోయిన సందీప్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్, మసీద్ బండలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ నేతృత్వంలో పండిత శ్రేష్టులతో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలలో శనివారం వేకువఝామునే దేవాలయానికి భక్తజనులు విచ్చేసి స్వామివారి…
జంగమ్మెట్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మెట్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వాహక కార్యదర్శి పార్వతాల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు…
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన నర్రగిరి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుడు, సీపీఐ శంషాబాద్ మండల…
