ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూఎస్పీసీ (ఉపాధ్యాయ పోరాట కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ…
తాగునీటి పైప్లైన్ లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం… వెంటనే మరమ్మతులు చేపట్టాలని కిస్మత్పూర్ మాజీ సర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు తాగునీరు అందడం లేదు… రోడ్లపై వృథాగా పారిపోవడానికి మాత్రం ఉందా? అంటూ కిస్మత్పూర్ మాజీ సర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్పూర్ 122వ డివిజన్ పరిధిలో…
బోనాల పండుగకు ముందే కాటేదాన్–మైలార్ దేవ్పల్లి సమస్యలు పరిష్కరించాలి: జోనల్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకుల వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యస్. వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల బృందం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాటేదాన్, మైలార్ దేవ్పల్లి డివిజన్ల పరిధిలోని పలు…
సిద్దిపేట గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి చేనేత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విస్తృతంగా ప్రోత్సాహం: నేతల వెల్లడి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, సిద్దిపేట: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలోని చేనేత కార్మికులు, చేనేత సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సిద్దిపేటలోని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.…
ఆర్మూర్ చేనేత సహకార సంఘంలో ‘జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు’
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆర్మూర్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో “జాతీయ చేనేత దినోత్సవము” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది చేనేత కార్మికులను ఇటీవల ఎన్నికైన నూతన చైర్మన్…
Rangareddy: నూతన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించిన ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 2అదనపు తరగతి గదుల భవనాన్ని ఎమ్ఈఓ రవీందర్ రాజు ,…
Rangareddy: సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.3లక్షల విరాళం అందజేసిన మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 26సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో భాగంగా…
Medchal-Mslkajgiri : శ్రీ హరికి జన్మదిన శుభాకాంక్షలు : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి10టీవీ ప్రతినిధి శ్రీ హరి జన్మదినం సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన కేక్ కట్…
చేనేత దినోత్సవం – మన సంస్కృతికి ప్రతీకైన చేనేత కళకు గౌరవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళానైపుణ్యానికి ప్రతిరూపంగా నిలిచే చేనేత రంగానికి గౌరవం ఇవ్వడం, కోట్లాది మంది నేత కార్మికుల శ్రమను గుర్తించడం ఈ…
19 ఏళ్లుగా ఎదురుచూస్తున్న 290 మంది పేదలకు 60 గజాల స్థలాలు ఇవ్వాలి: ఆమ్ ఆద్మీ పార్టీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మొయినాబాద్ హిమాయత్నగర్లో 290 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి 19 సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు పట్టాలు, హక్కు పత్రాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్…
