Rangareddy: నూతన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్‌విల్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భోజన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్…

Hyderabad: విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా ఐఫోకస్ వారి మైత్రి వారధి 2026 సెలబ్రేషన్స్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగష్టు 2 స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఐ ఫోకస్ మైత్రి వారధి 2026 కార్యక్రమం ఖైరతాబాద్ లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా జరిగింది. ఐ ఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో మరియు…

అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో కార్వాన్‌కు చెందిన సాయి శరణ్య ప్రతిభ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ : రెండవ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో కార్వాన్ నివాసి బిజ్జ సాయి శరణ్య అద్భుత ప్రతిభ కనబర్చి పతకాన్ని సాధించింది. అంతర్జాతీయ కాంబాట్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కరాటే,…

ఫీజు రీయింబర్స్‌మెంట్ పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలి: గుజ్జ సత్యం

• విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు… వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి • సాంకేతిక లోపాలు, బకాయిల భారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో హైదరాబాద్, ఆగస్టు 3: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న…

వేలేరు గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం

• సుస్మిత కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సేవలు – ప్రారంభించిన సర్పంచ్ బిల్లా యాదగిరి వేలేరు, ఆగస్టు 3: ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సుస్మిత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత కంటి…

Rangareddy: నూతన కార్యదర్శి ముక్కా పృథ్వీ కుమార్ కు శుభాకాంక్షలు: ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ముక్కా పృథ్వీ కుమార్ నూతన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగానికి ఎన్నికైనారు. ఈ సందర్బంగ పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన…

కాశీలో మాతృమూర్తి అస్థికల నిమజ్జనం.. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పట్నం రుక్కమ్మ పరమపదించిన నేపథ్యంలో దశదిన కర్మ అనంతరం అంత్యక్రియలలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ (వారణాసి)లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి మాత ఆలయాలను దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్…

15 రోజుల శ్రీకృష్ణ కాలచక్ర మహాయాగం ఘనంగా ముగింపు పూర్ణాహుతి మహోత్సవంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జూలై 19 నుంచి 15 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించిన శ్రీకృష్ణ కాలచక్ర మహాయాగం సోమవారం పూర్ణాహుతి మహోత్సవంతో వైభవంగా ముగిసింది. చివరి రోజు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని…

సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే సమాజాభివృద్ధి: జేపీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)…

ఖాదర్ ఖాద్రి కుటుంబానికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రగాఢ సానుభూతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖాదర్ ఖాద్రి మాతృమూర్తి మంగళవారం స్వగృహంలో కన్నుమూశారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్…