765 కేవీ హైటెన్షన్‌ లైన్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతుల వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్తల్ పట్టణం మీదుగా వెళ్తున్న 765 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతులు, కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. హైటెన్షన్‌…

కాముని చెరువు పరిశుభ్రతకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యవేక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాముని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిశుభ్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చెరువు పరిశుభ్రత పనులను…

గణేష్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి – జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాత నగరంలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర నియోజకవర్గాల పరిధిలో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సూచించారు.…

స్వాతంత్ర్య స్ఫూర్తి – దేశ ప్రగతికి మార్గదర్శి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో అత్యంత గర్వించదగిన రోజు. 1947 ఆగస్టు 15న దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించింది. ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో…

Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ కు అశ్రునివాళర్పించిన కే. కనకలక్ష్మి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న…

Medchal-Malkajgiri :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో కూకట్‌పల్లిలో అభివృద్ధికి కొత్త శకం : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కె.పి.హెచ్.బి ప్రజయ్ అపార్ట్మెంట్స్ రోడ్, గోకుల్ ప్లాట్స్ వద్ద ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో…

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి: ఉమామహేశ్వరి రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు.…

Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేసిన కే. కనకలక్ష్మి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల పాపి రెడ్డి కాలనీ…

Rangareddy: ఘనంగా హెచ్పీసీఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, డోయెన్స్ కాలనీ సమీపంలోని గంగా హెచ్పీసీఎల్ పెట్రోల్ పంప్ ప్రాంగణంలో మొదటి విక్రయ కేంద్రంగా హెచ్పీసీ ఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవేష్…

Warangal: నర్సంపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ

• ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుదాం: డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్…