Rangareddy: నూతన హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆర్జీకే కాలనీలోని ఆర్జీకే ఆటో స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ ప్రారంభోత్సవానికి హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ నిర్వాహకులైన రేవళ్ల రాజేష్ ,సుజిత్ ల ప్రత్యేక ఆహ్వానం మేరకు…

Rangareddy: పోలా రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లోని ప్రేమ్ సాయి కిషన్ అపార్ట్మెంట్ పార్క్ పక్కన అన్నపూర్ణ ఎంక్లేవ్ బీఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ సమీపంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్బంగ పోలా రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ పోలా…

ఘనంగా ఏర్వ సత్యనారాయణ, కోట శ్యామ్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ, క్రైమ్ మిర్రర్ విలేకరి కోట శ్యామ్ పుట్టినరోజు వేడుకలను పద్మశాలి కులబంధువులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు…

Rangareddy: పోలా రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లోని ప్రేమ్ సాయి కిషన్ అపార్ట్మెంట్ పార్క్ పక్కన అన్నపూర్ణ ఎంక్లేవ్ బీఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ సమీపంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్బంగ పోలా రంగనాయకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ పోలా…

Rangareddy: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పద్మావతి, పద్మజ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎస్ ఏ మ్యాధ్స్ బెస్ట్ టీచర్ గా పద్మావతి, ఎస్ఏ బయోసైన్స్ బెస్ట్ టీచర్ గా పద్మజ రంగారెడ్డి జిల్లా ప్రభావ శీలమైన ఉపాధ్యాయులుగా రాణిస్తూ,…

Hanumakonda: పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హనుమకొండలో ఇటీవల మృతి చెందిన భూపాలపల్లి ఎల్బీనగర్ రెడ్డి కాలనీ పద్మశాలి పరపతి సంఘం సభ్యురాలు గడ్డం లక్ష్మీ దేవమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి సంఘం నాయకులు హాజరై, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…

Rangareddy: జాతీయ రహదారి పనుల్లో తొలగించిన బస్ స్టాప్‌ను పునరుద్ధరించాలి : రఘునాథ్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : చందానగర్ , పటాన్ చెరువు ముంబై జాతీయ రహదారి పనుల్లో భాగంగా జ్యోతి నగర్ అశోక్ నగర్ సమీపంలో తొలగించిన బస్ స్టాప్‌ను వెంటనే పునరుద్ధరించాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి…

Medchal-Malkajgiri: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకల్లో బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత్ నగర్‌లోని గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు.…

రాధాకృష్ణన్ జీవితం యువతకు ఆదర్శం సర్వేపల్లి సేవలు అమోఘం: యస్.కె. అల్లావలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 64వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సాంస్కృతిక కమిటీ చైర్మన్ యస్.కె. అల్లావలి మాట్లాడుతూ.. భారతదేశానికి విద్యావేత్తగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్…

Rangareddy: ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉస్మానియా విద్యార్థుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో…