శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ – మార్కండేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ రత్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్…

Rangareddy: ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల పండుగల సందర్భంగా ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి నెహ్రూనగర్, గోపినగర్ మీదుగా ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా…

తెలంగాణ RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఫలితాలు విడుదల – 1,604 మంది ఎంపిక

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణ సంస్థ లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వివరాల ప్రకారం1,000 డ్రైవర్ పోస్టులకు…

పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తక్షణ నిధుల వినియోగం రాష్ట్ర పీఎం శ్రీ బృందం ఆదేశాలు – ఆమోదించిన ప్రమాణాల మేరకు వెంటనే వ్యయం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పలు కార్యక్రమాల కింద కేటాయించిన నిధులను వెంటనే వినియోగించాలని రాష్ట్ర పీఎం శ్రీ బృందం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌పీడీ)…

కాలిబాటలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు – పాదచారుల హక్కుల పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సురక్షితమైన, సక్రమంగా నిర్మించబడిన, ఆక్రమణలులేని కాలిబాటలపై నడిచే హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ది సిటిజన్స్ కౌన్సిల్ (ఫర్ ఎ బెట్టర్ సొసైటీ) స్వాగతించింది.…

కాటేదాన్–మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు.. అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల మహోత్సవాలు కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పట్లోళ్ల…

మైలర్ దేవ్‌పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు – పలు అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్ దేవ్‌పల్లి పరిధిలో సోమవారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు…

మైలార్దేవుపల్లిలో బోనాల సంబరాలు.. తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న తోకల శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి…

Rangareddy: నూతన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్‌విల్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భోజన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్…

Hyderabad: విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా ఐఫోకస్ వారి మైత్రి వారధి 2026 సెలబ్రేషన్స్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగష్టు 2 స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఐ ఫోకస్ మైత్రి వారధి 2026 కార్యక్రమం ఖైరతాబాద్ లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా జరిగింది. ఐ ఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో మరియు…