మార్కండేయ నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట జగదీష్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని…

ఆదర్శ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ గాయత్రి పొదుపు సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలర్‌దేవ్‌పల్లి డివిజన్ ఆదర్శ కాలనీలో శ్రీ గాయత్రి పొదుపు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ…

కాటేడాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్వామి వివేకానంద యోగ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు భద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు.…

దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : ఉమామహేశ్వరి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ ఉమామహేశ్వరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని…

సేవా పతక గ్రహీతలకు సీపీ సజ్జనర్ సత్కారం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికైన అధికారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఘనంగా సత్కరించారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన…

765 కేవీ హైటెన్షన్‌ లైన్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతుల వినతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్తల్ పట్టణం మీదుగా వెళ్తున్న 765 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతులు, కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. హైటెన్షన్‌…

కాముని చెరువు పరిశుభ్రతకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యవేక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాముని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిశుభ్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చెరువు పరిశుభ్రత పనులను…

గణేష్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి – జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాత నగరంలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర నియోజకవర్గాల పరిధిలో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సూచించారు.…

స్వాతంత్ర్య స్ఫూర్తి – దేశ ప్రగతికి మార్గదర్శి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో అత్యంత గర్వించదగిన రోజు. 1947 ఆగస్టు 15న దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించింది. ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో…

Rangareddy: శ్రీమతి రాగం సుజాత యాదవ్ కు అశ్రునివాళర్పించిన కే. కనకలక్ష్మి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలుసుకున్న…