తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.…

శంషాబాద్ మాజీ సర్పంచ్ పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి.ఎన్. సత్యనారాయణ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా నర్కుడ గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్కుడ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్, సంజయ్…

కల్తీ మసాలాల తయారీదారులు, విక్రేతలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: సీతారాం ధూళిపాళ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆహార కల్తీ నిరోధక ప్రత్యేక బృందం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో జీలకర్ర, వాము, షాజీరా, ఆవాలు, లవంగాలు వంటి నిత్యావసర మసాలాలలో వస్త్రాలకు ఉపయోగించే రంగులు, సుగంధపు పొడి, పారిశ్రామిక నూనెలు కలిపి విక్రయిస్తున్న…

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 77,394 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 31,129 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.72 కోట్ల ఆదాయం…

పోలీస్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి – సీఎం రేవంత్ రెడ్డి 7,437 పోస్టుల భర్తీపై అత్యవసర సమీక్ష.. దుష్ప్రచారం, మోసాలపై కఠిన చర్యలకు ఆదేశాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికా రులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రశ్నపత్రాల…

రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఘనంగా ఆషాఢ బోనాల వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆషాఢ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ మహిళా సిబ్బంది అమ్మవారికి బోనాలు సమర్పించి, వడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్…

Rangareddy: మత్తు వ్యసన నిర్మూలనకు అందరూ కృషి చేయాలి: మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మదినగూడ డివిజన్ హుడాకాలనీ పరిధిలో నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ స్పందన్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహించిన10కోట్ల మంది మత్తు వ్యసన రహిత ప్రతిజ్ఞ మహా ప్రచారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ…

కాటేదాన్–మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో బోనాల సంబరాలు వైభవంగా – అమ్మవారిని దర్శించుకున్న పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి…

Rangareddy : చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తంచేసిన యూనియన్ నాయకులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం , మియాపూర్ సర్కిల్ సిఎంసి-48పరిధిలోని దీప్తి శ్రీనగర్ డంపింగ్ యార్డ్‌లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ హైదరాబాద్ చైర్మన్…

Rangareddy: నీరు వృధాకాకుండా చర్యలు చేపట్టినందుకు కనకలక్ష్మికి, జలమండలికి అభినందనలు : స్థానికులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలో కాలనీలోని ప్రధాన రహదారిలో మంజీరా పైపు లైన్ లీకేజీతో వృధాగా రోడ్డుపై నీరు పారుతున్న దృశ్యాన్ని పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ మహిళా నాయకురాలైన కే. కనకలక్ష్మి గ్రహించి త్వరితగతిన జలమండలి అధికారులకు…