జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రాంపెల్లి లింగమూర్తికి ఘన సన్మానం
న్యూస్ డెస్క్ : వరంగల్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన “పద్మశ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు – 2026” అందుకోవడంతో ఆయనకు పలువురు చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా…
