Latest Post

ఓల్డ్ కర్నూల్ రోడ్డులో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లు.. ప్రాణాలకు ముప్పు భారీ వర్షంలో ప్యాసింజర్ ఆటో, లారీ ఇరుక్కొన్న ఘటనలు – పలువురికి గాయాలు – వెంటనే మూతలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్ జై మహంకాళి నామస్మరణతో మారుమ్రోగిన సికింద్రాబాద్ – వందల ఏళ్ల సంప్రదాయానికి ప్రతీకగా ఘనంగా కురుమల బోనాల పూజలు ఓటరు జాబితా సవరణకు బీఆర్ఎస్ సహాయ శిబిరాలకు విశేష స్పందన ఆగస్టు 10 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని అందె లక్ష్మణ్ రావు వెల్లడి Rangareddy: శాశ్వత పరిష్కారదిశగా యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడ్చాలి : అల్లావుద్దీన్ పటేల్ శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం – ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ

Rangareddy: బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కొమిరిశెట్టి సాయిబాబా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నల్లగండ్ల డివిజన్ టీఎన్జీఓ కాలనీలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు , గచ్చిబౌలి డివిజన్ మాజీ…

Rangareddy: ఉచిత వైద్య పరీక్షల శిబిరాల ను ప్రారంభించిన రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో…

Hyderabad: నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…

Hyderabad:నాణ్యమైన విద్యకు అంకితమైన విద్యావేత్త గోన జైదీప్ రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మకమైన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంబీఏ కాన్వొకేషన్, అచీవర్స్ డే కార్యక్రమంలో గోన జైదీప్ రావు తన ఎంబీఏ మాస్టర్స్ డిగ్రీని ఘనంగా అందుకున్నారు. ఇదే సందర్భంగా ప్రముఖ బహుళజాతి సంస్థ ఎమ్ ఎన్ సీలో…

Rangareddy: సుమన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: మారబోయిన రవి యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, లింగంపల్లిలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కేక్ కట్ చేసి సుమన్…

Rangareddy: డాక్టర్ కృష్ణమోహన్‌కు ఆయుర్వేద న్యూరో రత్న అవార్డు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆయుర్వేద న్యూరో, వెన్ను మరియు కీళ్ల వ్యాధుల చికిత్సలో విశేష సేవలందించిన స్వస్తిక్ ఆయుర్వేద వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణమోహన్ మద్దెల ప్రతిష్టాత్మక ఆయుర్వేద న్యూరో రత్న 2026 పురస్కారానికి ఎంపికయ్యారు. గురుపూర్ణిమ సందర్భంగా రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న…

Rangareddy: సర్ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, స్టాలిన్ నగర్, డీకే ఎన్‌క్లేవ్, సాయిరామ్ నగర్ కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ విస్తృతంగా పరిశీలించారు. తెలంగాణ ప్రత్యేక…

Hyderabad: 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు: గుజ్జ సత్యం

• రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి – ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి: గుజ్జ సత్యం • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మహా ర్యాలీలు విజయవంతం • 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును…

Rangareddy : మస్తాన్ నగర్‌లో వన్ డే – వన్ వార్డు సమీక్షా సమావేశంలో పాల్గొన్న హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలో నిర్వహించిన “వన్ డే-వన్ వార్డ్” కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి…

ఆషాడ బోనాల మహోత్సవాలకు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి మైలార్దేవ్‌పల్లి డివిజన్‌లో ఆగస్టు 2న జరగనున్న ఆషాడ మాస బోనాల మహోత్సవాలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్…

You missed