Hyderabad: హైదరాబాద్ లో గోవధ నిరోధానికి చర్యలు తీసుకోవాలి

న్యూస్ డెస్క్ : బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో గోవధ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ట్రస్టీ రిధేష్ జాగీర్ధార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు బుధవారం నగర సీపీ విసి సజ్జనార్ ను కలిసి వినతి…

Hyderabad: నాణ్యమైన విద్య కోసం కవిత గళం – ఫీజుల దోపిడీపై ఘాటు విమర్శలు

• 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదు • మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి • ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)…

Hanmakonda: గర్మిళ్ళపల్లిలో వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు

• భక్తిశ్రద్ధలతో కట్ట మైసమ్మ తల్లి ప్రతిష్ఠ • బొడ్రాయి ఉత్సవాల్లో ఈగ మల్లేశం ప్రత్యేక పూజలుహాజరైన కేంద్ర ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం • ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: కేంద్ర ఖాదీ బోర్డు పూర్వ డైరెక్టర్ ఆకాంక్ష…

Lifestyle: చిరునవ్వును నటించలేదు గుండెలుప్పొంగి వాగులైతున్న వేళ మనసారా నవ్వుతుంది❤️!

పొద్దు కాదు – తను ఉషస్సు చిరునవ్వును నటించలేదు గుండెలుప్పొంగి వాగులైతున్న వేళ మనసారా నవ్వుతుంది ! కన్నీటి చుక్కలు పెట్టలేదు చుక్కల చీర కట్టి రంగవల్లులేయాల్సిన వేళ ముత్యాలముగ్గులవుతుంది ! బాల్యం నుండి యవ్వనం యవ్వనం నుండి వైవాహికం వైవాహికం…

Warangal: కాశిబుగ్గలో చలివేంద్రం ప్రారంభం.. పాదచారులకు మజ్జిగ, తాగునీటి పంపిణీ

• ఎండల తీవ్రతలో ప్రజలకు ఉపశమనం – సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చిన స్థానిక నాయకులు న్యూస్ డెస్క్ : పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాదచారుల దాహార్తిని తీర్చేందుకు వరంగల్ నగరంలోని 26వ డివిజన్ కాశిబుగ్గలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని…

Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి

న్యూస్ డెస్క్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం: ఆలయ పండితులు స్వస్తి వచనాలతో ఎంపీ…

అశోక్ నగర్‌లో పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం..

ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం. బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కలెక్టర్ తక్షణ జోక్యం కోరుతూ హెచ్చరిక.

Hanmakonda: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

న్యూస్ డెస్క్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి, హనుమకొండ ప్రాంగణంలో డైనింగ్ హాల్ శంకుస్థాపన, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు రెడ్ క్రాస్ మార్గ్ పేరు బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని…

Jangaon: టోకెన్ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి

అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా న్యూస్ డెస్క్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగకుండా టోకెన్ పద్ధతిని పక్కాగా అమలు చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్…

ప్రధాని మోదీ సభ విజయవంతం చేయాలి

గజ్వేల్‌లో ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు న్యూస్ డెస్క్ : మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గజ్వేల్‌లో విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం…