పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తక్షణ నిధుల వినియోగం రాష్ట్ర పీఎం శ్రీ బృందం ఆదేశాలు – ఆమోదించిన ప్రమాణాల మేరకు వెంటనే వ్యయం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచన
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పలు కార్యక్రమాల కింద కేటాయించిన నిధులను వెంటనే వినియోగించాలని రాష్ట్ర పీఎం శ్రీ బృందం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ)…
కాలిబాటలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు – పాదచారుల హక్కుల పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సురక్షితమైన, సక్రమంగా నిర్మించబడిన, ఆక్రమణలులేని కాలిబాటలపై నడిచే హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ది సిటిజన్స్ కౌన్సిల్ (ఫర్ ఎ బెట్టర్ సొసైటీ) స్వాగతించింది.…
కాటేదాన్–మైలార్దేవ్పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు.. అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల మహోత్సవాలు కాటేదాన్, మైలార్దేవ్పల్లి డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోళ్ల…
మైలర్ దేవ్పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు – పలు అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్ దేవ్పల్లి పరిధిలో సోమవారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు…
మైలార్దేవుపల్లిలో బోనాల సంబరాలు.. తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న తోకల శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి…
Rangareddy: నూతన హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం,ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్విల్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భోజన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్…
Hyderabad: విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా ఐఫోకస్ వారి మైత్రి వారధి 2026 సెలబ్రేషన్స్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగష్టు 2 స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఐ ఫోకస్ మైత్రి వారధి 2026 కార్యక్రమం ఖైరతాబాద్ లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో ఘనంగా జరిగింది. ఐ ఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో మరియు…
ఫీజు రీయింబర్స్మెంట్ పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలి: గుజ్జ సత్యం
• విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు… వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి • సాంకేతిక లోపాలు, బకాయిల భారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో హైదరాబాద్, ఆగస్టు 3: ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న…
వేలేరు గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం
• సుస్మిత కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సేవలు – ప్రారంభించిన సర్పంచ్ బిల్లా యాదగిరి వేలేరు, ఆగస్టు 3: ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సుస్మిత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత కంటి…
Rangareddy: నూతన కార్యదర్శి ముక్కా పృథ్వీ కుమార్ కు శుభాకాంక్షలు: ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన ముక్కా పృథ్వీ కుమార్ నూతన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగానికి ఎన్నికైనారు. ఈ సందర్బంగ పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యువజన…
