దళితులు నడిచినందుకు పసుపు నీళ్లతో శుద్ధీకరణ.. ఆత్మగౌరవాన్ని అవమానించడమే – కుల వివక్షను ప్రోత్సహించే చర్యలను ఖండించాలి: ఎన్. ధనుంజయ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ సమీపంలో దళితులు నడిచారని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం అత్యంత అవమాన కరమైన, అమానవీయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ…

వీధి దీపాలు లేక తీవ్ర అంధకారంలో కాటేదాన్ కాలనీలు: ఎస్. వెంకటేష్ ఆందోళన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మోహన్ రెడ్డి నగర్, బాబుల్ రెడ్డి నగర్, మార్కండేయ నగర్, బృందావన్ కాలనీ, ఎల్‌బీ నగర్, ఆర్జన్ బస్తీ, ఆదర్శనగర్, బుద్వేల్ రైల్వే స్టేషన్, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్,…

Siddipet: రైతన్న పక్షాన వంగ రాజేశ్వర్ రెడ్డి: విద్యుత్, సాగునీటి సమస్యలపై ఎస్‌ఈకి వినతిపత్రం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: సిద్దిపేట రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, వారి పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రముఖ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్, సాగునీటి ఇబ్బందులపై…

Rangareddy: అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం : జగదీశ్వర్ గౌడ్.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం అని, ప్రజాస్వామ్యానికి వేదిక అని ప్రజల సమస్యలపై మాట్లాడండి, కానీ ప్రతి విషయాన్నీ రచ్చచేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్‌గా మార్చడం బిఆర్ఎస్…

Rangareddy: అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం : జగదీశ్వర్ గౌడ్.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం అని, ప్రజాస్వామ్యానికి వేదిక అని ప్రజల సమస్యలపై మాట్లాడండి,కానీ ప్రతి విషయాన్నీ రచ్చచేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్‌గా మార్చడం బిఆర్ఎస్ పార్టీ…

Rangareddy: మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం : యలమంచి ఉదయ్ కిరణ్

మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా పలువురు ప్రజలను కలిసి…

Medchal-Malkajgiri:బండి రమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన కూకట్‌పల్లి కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ కూకట్‌పల్లి : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ…

చేనేత కార్మికుల పెన్షన్లపై ఎంపీ చామలకు రాపోలు వీర మోహన్ వినతి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత కార్మికులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, పెన్షన్ ప్రక్రియను సరళతరం చేసి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రయోజనం అందించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్…

Rangareddy; మదీనగూడలో ప్రణామ్ హాస్పిటల్స్ నూతన శాఖ ప్రారంభం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మదీనాగూడలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రణామ్ హాస్పిటల్స్ నూతన శాఖను ప్రారంభించారు. సుమారు100పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో మల్టీస్పెషాలిటీ వైద్య సేవలతో పాటు మాతృత్వం (Maternity),…

Rangareddy: నూతన హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆర్జీకే కాలనీలోని ఆర్జీకే ఆటో స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ ప్రారంభోత్సవానికి హిటాచీ మనీ స్పాట్ ఏటీఎమ్ నిర్వాహకులైన రేవళ్ల రాజేష్ ,సుజిత్ ల ప్రత్యేక ఆహ్వానం మేరకు…