Rangareddy: జయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీష్ గౌడ్ జన్మదినం శుభ సందర్బాన్ని పురస్కరించుకొని రాజీవ్ గృహకల్పలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లెల జయమ్మ ఆధ్వర్యంలో 100మంది హిజ్రాలకు…
Warangal: వరంగల్: పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ముండ్రాతి వెంకటేశ్వర్లు
వరంగల్, జూన్ 28: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కొత్తవాడ పరిధిలోని సన్ ప్లవర్ స్కూల్లో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ ముండ్రాతి (రాపోలు) రాజేశ్వరి ఆధ్వర్యంలో…
Patancheru : ఎమ్మెల్యేకు డ్రైనేజీ, సీసీ రోడ్లకై విజ్ఞప్తి చేసిన హెచ్ఎమ్టి హెల్పింగ్ హ్యాండ్స్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, పటాన్చెరు: హెచ్ఎమ్టి హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ 40మంది సభ్యులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి హెచ్ఎమ్టి స్వర్ణపురి కాలనీలో 12 సంవత్సరాలకు పైగా అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీ, సీసీ. రోడ్ల పరిస్థితిపై వినతి పత్రాన్ని సమర్పించారు.…
Mahabubabad : అజ్మీర తండా గ్రామపంచాయతీ లోని రంగాపురం సబ్ సెంటర్ నందు పోలియో చుక్కలు ప్రారంభించిన సర్పంచ్ అజ్మీర రవి నాయక్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీర తండా గ్రామపంచాయతీ లోని రంగాపురం సబ్ సెంటర్ నందు పోలియో చుక్కలు ప్రారంభించిన సర్పంచ్ అజ్మీర రవి నాయక్ ఈయొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ అజ్మీర రవి నాయక్…
Hyderabad: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి: గుజ్జ సత్యం
పాత విధానంలోనే పథకం కొనసాగించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయొద్దు తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, అది సమస్య పరిష్కారానికి…
Kamareddy: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం
“నిండు ప్రాణానికి రెండు చుక్కలు” నినాదంతో చిన్నారులకు పోలియో చుక్కలు తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 25 మండలాల పరిధిలోని 535 గ్రామాల్లో ఏర్పాటు…
Mahabubabad: దుబ్బాక లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూర్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి ఇటీవల మరణించగా నేడు మరిపెడ బంగ్లాలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వారి దశదినకర్మ కార్యక్రమానికి మాజీ…
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అరుణ (తల్లి – పిల్లల) హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరుణ (తల్లి & పిల్లల) హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ ను ప్రారంభించి…
Hanumakonda: సమిష్టి కృషి తో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి
హనుమకొండ, జూన్ 28: పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం…
Mahabubabad : ట్రైబల్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: TWJA
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సత్యనారాయణ…
