Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి
న్యూస్ డెస్క్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం: ఆలయ పండితులు స్వస్తి వచనాలతో ఎంపీ…
అశోక్ నగర్లో పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం..
ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం. బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కలెక్టర్ తక్షణ జోక్యం కోరుతూ హెచ్చరిక.
Hanmakonda: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
న్యూస్ డెస్క్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి, హనుమకొండ ప్రాంగణంలో డైనింగ్ హాల్ శంకుస్థాపన, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు రెడ్ క్రాస్ మార్గ్ పేరు బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని…
Jangaon: టోకెన్ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి
అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా న్యూస్ డెస్క్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం జరగకుండా టోకెన్ పద్ధతిని పక్కాగా అమలు చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్…
ప్రధాని మోదీ సభ విజయవంతం చేయాలి
గజ్వేల్లో ఎంపీ ఈటల రాజేందర్ పిలుపు న్యూస్ డెస్క్ : మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గజ్వేల్లో విస్తృత స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం…
Warangal: ‘మెగా రైతు మేళా‘ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య
న్యూస్ డెస్క్ : హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కతో కలసి వరంగల్ పార్లమెంట్…
తెలంగాణ రక్షణ సేన లక్ష్యం ప్రజల రక్షణే: టిఆర్ఎస్ అధినేత్రి కవిత
పలుగుగడ్డ అమ్మవారి దర్శనం చేసుకున్న కవిత న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రజల హక్కులు, భద్రత కాపాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పలుగుగడ్డ అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో…
Mahabubabad: బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం
న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా బాల్యం లో వివాహం అనర్దాలకు మూలం అని జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ అన్నారు మంగళవారం గూడూరు మండలం అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన ఆశా…
Mahabubabad: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి
రైతుల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాట్లు 7995050789 ప్రస్తుత వాతావరణ మార్పుల దృశ్య రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలి మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర మండలా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణపై విస్తృతంగా…
Mahabubabad: షాప్ యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
మహబూబాబాద్ టౌన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ N. అంజలి న్యూస్ డెస్క్ : ఇటీవల కరీంనగర్ లో జరిగిన జ్యూవలరీ షాప్ దోపిడీని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ టౌన్ లోని బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు మరియు జ్యూవలరీ షాప్ యజమానులతో…
