కాశీలో మాతృమూర్తి అస్థికల నిమజ్జనం.. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పట్నం రుక్కమ్మ పరమపదించిన నేపథ్యంలో దశదిన కర్మ అనంతరం అంత్యక్రియలలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ (వారణాసి)లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి మాత ఆలయాలను దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్…

సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే సమాజాభివృద్ధి: జేపీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)…

ఖాదర్ ఖాద్రి కుటుంబానికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రగాఢ సానుభూతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖాదర్ ఖాద్రి మాతృమూర్తి మంగళవారం స్వగృహంలో కన్నుమూశారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్…

గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక – రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గండిపేట మండల పత్రిక విలేకరుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…

Rangareddy: బాధిత కుటుంబానికి రెండులక్షల ఆర్థిక సాయంచేసిన ఆరెకపూడి గాంధీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో నాలాలో గల్లంతైన ప్రేమ్ నగర్ బీ బ్లాకు కాలనీకి చెందిన బాలయ్య70సం. కుటుంబాన్ని పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే…

Rangareddy: బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలి : జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అనేక దేవాలయాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ…

Rangareddy: ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్ల వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీలో బోనాల పండుగ శుభ సందర్భంగా నిర్వహించిన బోనాల మరియు ఫలహారం బండి ఊరేగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై…

Secunderabad: ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి రమేష్ దంపతులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తన సతీమణితో కలిసి ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌ లోని ప్రసిద్ధ…

Rangareddy : ఎమ్మెల్యే ను కలిసి స్థానిక సమస్యలను వివరించిన బలరామ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ స్థానిక అమ్మవారి దేవాలయ నిర్మాణం మరియు మంచినీటి సమస్యలపై పిఎసి చైర్మన్ , శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి…

Rangareddy: ప్రకృతి మన సంపద, పరిరక్షణ మన బాధ్యత : ఉప్పలపాటి శ్రీకాంత్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు సమీపంలో పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ లక్ష్యంగా గుర్నాధం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్…