Mahabubabad: దుబ్బాక లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూర్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి ఇటీవల మరణించగా నేడు మరిపెడ బంగ్లాలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వారి దశదినకర్మ కార్యక్రమానికి మాజీ…
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అరుణ (తల్లి – పిల్లల) హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరుణ (తల్లి & పిల్లల) హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ ను ప్రారంభించి…
Hanumakonda: సమిష్టి కృషి తో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి
హనుమకొండ, జూన్ 28: పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం…
Mahabubabad : ట్రైబల్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: TWJA
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సత్యనారాయణ…
Hyderabad: ఫీజు రీయింబర్స్మెంట్ను పాత విధానంలోనే కొనసాగించాలి: గుజ్జ సత్యం
• బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు వినతిపత్రం అందజేసిన గుజ్జ సత్యం • ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను జాతీయ బీసీ సంక్షేమ…
Nagarkurnool: ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర
• ఎస్టీ రిజర్వేషన్లకు 50 సంవత్సరాలు తెలంగాణ ఎక్స్ ప్రెస్ జూన్ 26 : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలో ఘనంగా ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’ ఎస్టీలకు లంబాడీ, ఎరుకల, యానాది తదితర గిరిజన వర్గాలకు మాజీ…
Rangareddy: లక్ష రూపాయల విరాళాన్ని అందించిన మిరియాల ప్రీతమ్
రంగారెడ్ది: తెలంగాణ ఎక్స్ ప్రెస్ : చందానగర్ డివిజన్ పరిదిలోని న్యూ శంకర్ నగర్ కాలనీలో నిర్మించనున్న మండపం, కమిటీ హాల్ పూజ కార్యక్రమానికి హాజరై అభివృద్ధి పనులకోసం కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్ రూ.1లక్ష విరాళాన్ని ప్రకటించారు. కాలనీ ప్రజలకు…
Nagarkurnool: హాస్టల్ విద్యార్థులకు నూతన బిల్డింగ్ నిర్మించాలి : సిపిఎం జిల్లా కమిటీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ జూన్ 26 : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్లో సర్వేలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదిల…
Rangareddy: వడ్డెర సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరైన పిట్ల శ్రీధర్
శేరిలింగంపల్లి నియోజకవర్గం,తెలంగాణ ఎక్స్ ప్రెస్: కొండాపూర్ కల్చరల్ క్లబ్లో వడ్డెర సంఘం సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్ల శ్రీధర్ హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వడ్డెర సమాజ ఐక్యత, అభివృద్ధి, యువతకు…
Rangareddy: కాలనీవాసులతో కలసి పాదయాత్ర చేసిన ఉప్పలపాటి శ్రీకాంత్
శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ ఎక్స్ ప్రెస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలోని పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీవాసులతో కలసి పాదయాత్రచేసిన మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సంధర్భంగా శ్రీకాంత్…
