RangaReddy: ఆషాడం తొలిరోజు గోల్కొండలో మహంకాళి, జగదాంబ అమ్మవార్ల దర్శనం చేసిన ఆడికే మహేందర్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆషాడ మాసం తొలి రోజున గోల్కొండలోని శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ జగదాంబ అమ్మవార్లను ఆడికే మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో బోనాల వేడుకలు వైభవంగా…
RangaReddy: బస్తీ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు వినతి.. బోనాల ఏర్పాట్లపై విజ్ఞప్తి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్ బస్తీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే రానున్న బోనాల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను స్థానిక నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో…
Rangareddy: కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. జులై 20న చలో కలెక్టరేట్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: 20న రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించ నున్న “ఛలో కలెక్టరేట్” ధర్నాను విజయవంతం చేయాలని శివరాంపల్లి బీసీడబ్ల్యూ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం శివరాంపల్లి యూనియన్…
RangaReddy: బహదుర్గూడ రైతుల భూముల పరిరక్షణకు నిరసనకు బీఆర్ఎస్ నాయకుల మద్దతు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శంషాబాద్ మండలం బహదుర్గూడలో రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రైతులకు అన్యాయం జరగకుండా భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు.…
RangaReddy: ప్రపంచ యోగ పోటీల సిల్వర్ మెడల్ విజేత సతీష్కు ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రపంచ యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చిన సతీష్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం గోకరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సతీష్ సాధించిన…
Siddipet: నాణ్యమైన సేవలతో ప్రజల ఆదరణ పొందాలి కావ్య హోటల్ ప్రారంభోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కావ్య హోటల్’ బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి హోటల్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగ…
Kamareddy: పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఈరోజు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషనన్ను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ గారు, సిబ్బంది రోలకాలు…
Rangareddy: మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష…
Hanumakonda: తెలంగాణ అద్దె వాహనదారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ఓనర్ మరియు డ్రైవర్ల సమ్మె.
హన్మకొండ, జులై15.ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు అద్దె వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మెకు పిలుపును ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న నెలవారి అద్దెను రూ.33 వేల రూపాయల నుండి రూ.55000 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి…
Hyderabad: బీసీల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి: గుజ్జ సత్యం
• కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు వినతిపత్రం హైదరాబాద్, జూలై 15: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ (Unique National Caste Code) కేటాయించి, అదే కోడ్ ఆధారంగా కులగణన చేపట్టాలని కేంద్ర…
