Warangal: ప్రతి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద సమాజ సేవకు ముందుకు రావాలి
డాక్టర్ అనితా రెడ్డి అనురాగ్ సొసైటీ చైర్మన్ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ న్యూస్ డెస్క్ : అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ ఆధ్వర్యంలో లార్డ్ వృద్ధాశ్రమం, షెల్టర్ హోమ్ ఫర్ షెల్టర్ లెస్ పలివెల్పుల…
Janagam: ఈ నెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్టేషన్ ఘనపూర్ పర్యటన
దాదాపు 50కోట్లతో 7విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం & శంకుస్థాపనలు చేయనున్న డిప్యూటీ సీఎం పల్లగుట్టలో 5వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సభను విజయవంతంగా నిర్వహించాలి న్యూస్ డెస్క్ : నెల 7వ తేదీన…
Yadadri Bhuvanagiri: నేతన్నకు ఆరోగ్య భద్రత పేరిట ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు
నేతన్నలకు వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ సంతోష్ గౌడ్ న్యూస్ డెస్క్ : చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేతన్నకు ఆరోగ్య భద్రత పేరిట ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.…
Ranga Reddy: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు
న్యూస్ డెస్క్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు చేవెళ్ల మండలంలోని అన్ని రైతు వేదిక యందు రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి శంకర్లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ…
Yadadri Bhuvanagiri: యువ పారిశ్రామికవేత్తలకు టీ-ప్రైడ్ ప్రోత్సాహం
12 మందికి రూ. 35 లక్షల రాయితీ మంజూరు పారిశ్రామిక రంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి అదనపు కలెక్టర్ భాస్కరరావు న్యూస్ డెస్క్ : యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా, తామే పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించాలని యాదాద్రి…
పదవ తరగతి ఉత్తీర్ణులకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ బీసుల లావణ్య రాజేష్
న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాల లో మంచి మార్కుల తో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని…
Bhupalpally: మహాదేవపూర్ లో పదవ తరగతి ఉత్తీర్ణులకు ఘన సన్మానం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో స్కూల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల…
వేలేరులో ఘనంగా రైతు వారోత్సవం: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మండల అధికారి (AO) శ్రీమతి కవిత…
తిరుమలలో త్రిష పూజలు.. విజయ్తో లింక్ చేస్తున్న ఫ్యాన్స్!
తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ త్రిష తిరుమల సందర్శన రాజకీయ చర్చకు దారి తీసింది. ఆమె పూజలను విజయ్ విజయంతో లింక్ చేస్తున్న అభిమానులు.
జ్ఞాపకాల పందిరి: మళ్ళీ కలిసిన చిన్ననాటి నేస్తాలు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించిన శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారం ఉంటే విద్యార్థులు ఏ స్థాయిలో అయినా చేరుకోగలరు ప్రధానోపాధ్యాయులు గుండోజు దేవేందర్ న్యూస్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కిరాణా వర్తక సంఘం భవనం నందు…
