Rangareddy: నాయి కోటి రాజుకు శుభాకాంక్షలు : బద్దం కొండల్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్: తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నాయి కోటి రాజు గెలుపొందారు. ఈ సందర్బంగ అధ్యక్షులుగా గెలుపొందిన నాయి కోటి రాజుకు తెలంగాణ రేషన్…
Rangareddy: శ్రీ శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్లోని ఎస్.ఆర్. ఎస్టేట్స్ కమ్యూనిటీ హాల్లో గంగాధర శాస్త్రి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు నిర్వహించిన ప్రత్యేక వారాహి…
Rangareddy: ఇంటింటికి వెళ్ళి సర్ గురించి అవగాహన కల్పిస్తున్న రమేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలో సర్ కార్యక్రమాన్ని స్థానిక సీనియర్ నాయకులైన రమేష్ స్వయంగా ఇంటింటికి వెళ్ళి సర్ గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ ఫారాలను పూర్తిచేస్తూ ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరూ…
Karimnagar: తెలంగాణ రాష్ట్ర చేనేత చైతన్య సభ పోస్టర్ విడుదల
ఆగస్టు 5న కరీంనగర్లో రాష్ట్రస్థాయి చేనేత చైతన్య సభ: రాపోలు వీర మోహన్ హుస్నాబాద్, జూలై 24: చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ అన్నారు.…
బస్సుల సమస్యలపై రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజామాబాద్ జిల్లా (జూలై 23):ఎడపల్లి, ధర్మారం-బి ( డిచ్ పల్లి): కామారెడ్డి-రాజంపేట రోడ్డుపై స్టేజీ దగ్గర బస్సులు ఆపడం లేదని ఇటీవల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. గతంలోనూ నాగారం డైట్ కళాశాల విద్యార్థులకూ ఇదే అనుభవం ఎదురైంది.…
Mahabubabad : ఢిల్లీలో విద్యార్థులపై హింసకాండ మరియు నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి సిపిఐ ఆధ్వర్యంలోనిరసన ఆందోళన సిపిఐ నేతలకు పోలీసులకు గలాటా పెట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఐ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల పైహింస కాండను నిరసిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అందుకు బాధ్యత నరేంద్ర మోడీ వహించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందట నిరసన…
Mahabubabad :ధర్మన్న కాలనీ 25 వ వార్డు కౌన్సిలర్ నిరసనకు అధికారుల స్పందన 25 వ వార్డులో మున్సిపల్ ఏఈ సౌజన్య సందర్శన
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మున్సిపాలిటీ పరిధి నిన్న అనగా 22-7-2026 వ రోజు ధర్మన్న కాలనీ 25 వ వార్డులో రోడ్లు బురదగా ఉండటం వలన కౌన్సిలర్ నర్రా సంధ్య శ్రావణ్ బురదలో కూర్చొని నిరసన…
జంతర్ మంతర్ విద్యార్థుల ఉద్యమం దేశ విద్యా వ్యవస్థకు మేలుకొలుపు కావాలి
• విద్యార్థుల గొంతును అణచివేయడం కాదు • సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ బాధ్యత • పరీక్షల పారదర్శకత, నియామకాలలో జవాబుదారీతనం, విద్యా సంస్కరణలపై కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలి • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ…
Rangareddy: ఓటరు నమోదు వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి : జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, శంషిగూడ డివిజన్, శంశీగూడలో నిర్వహిస్తున్న “సర్” కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓ లు, కాంగ్రెస్ పార్టీ పార్టీ బిఎల్ఏ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…
Rangareddy: శ్రీ వారాహి దేవి గుప్త నవరాత్రుల మహోత్సవ పూజలలో పాల్గొన్న మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, దీప్తి శ్రీనగర్ పరిధిలోని శ్రీ జగద్రక్షక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, పీజేఆర్ ఎంక్లవే రోడ్డు, దీప్తి శ్రీనగర్లో నిర్వహిస్తున్న శ్రీ వారాహి దేవి గుప్త నవరాత్రుల మహోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల…
